తెలుగు వార్తలు » Manchester
కోవిద్ 19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ను అరికట్టడంలో భాగంగా ప్రముఖ ఫుట్బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ రూ.8.27 కోట్ల ఆర్థిక సాయం చేశాడు. ఆ డబ్బుని స్పెయిన్లోని
స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో నేరాన్ని అంగీకరించిన పాకిస్తాన్ మాజీ బ్యాట్స్మన్ నాసిర్ జంషెడ్కు 17 నెలల జైలు శిక్ష విధించబడింది. బ్రిటిష్ జాతీయులైన యూసఫ్ అన్వర్, మహ్మద్ ఇజాజ్ లతో పాటు తోటి క్రికెటర్లకు లంచం ఇచ్చే కుట్రలో తన పాత్రను జంషెడ్ అంగీకరించాడు. అన్వర్కు 40 నెలలు, ఇజాజ్కి 30 నెలల జీతాలు శిక్ష విధించారు. దుబాయ్ వ
ప్రపంచంలోనే అత్యధికంగా అత్యాచారాలు, ఘోరాలు చేసినవాడిగా ఇండోనేసియాకు చెందిన ఓ వ్యక్తి ‘ అన్ పాపులర్ ‘ అయ్యాడు. 36 ఏళ్ళ ఇతని పేరు రీనార్డ్ సినాగా.. ఇండోనేసియాలో ఓ ధనిక కుటుంబం నుంచి వచ్చిన ఇతడి నేర చరిత్ర చూస్తే నిర్ఘాంతపోవల్సిందే.. 195 మంది పురుషుల మీద దాడులు, 136 మంది యువతులపై అత్యాచారాలు చేశాడని తెలిసి పోలీసులు షాక్ తిన్�
ఇంగ్లాండ్లోని మాంచెస్టర్లో సెప్టెంబరు 5న ఓ జర్నలిస్టుకు ఈ అనుభవం ఎదురైంది. బాధితుడు ఈ ఘటనపై వరుస ట్వీట్లు చేయడంతో ఇది వెలుగులోకొచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ క్రీడా జర్నలిస్టు పీటర్ లేలర్.. మాంచెస్టర్లోని మాల్మైసన్ అనే హోటల్కు వెళ్లారు. ఒక బీరు ఆర్డరిచ్చారు. తనకు అమెరికాకు చెందిన బ్రాండ్లు వద్దని చె�
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్కి మాంచెస్టర్ ఎయిర్పోర్ట్లో చేదు అనుభవం ఎదురైంది.ఇన్సులిన్ విషయంలో విమానశ్రయ సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారని, పబ్లిక్లో తనపై గట్టిగా అరిచారని ట్విటర్ వేదికగా అక్రమ్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఈ రోజు మాంచెస్టర్ విమానశ్రయంలో జరిగిన సంఘటనతో తీవ్ర నిరాశ చెందాను. నేను అనేక
టీమిండియాకు కివీస్ బౌలర్లు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. 240 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత బ్యాట్స్మెన్ న్యూజిలాండ్ బౌలర్లను ఎదుర్కొనేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తొలి ఓవర్లో కేవలం రెండు పరుగులు సాధించగా, రికార్డు సెంచరీలతో మంచి ఫామ్లో ఉన్న భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ (1) తీవ్ర నిరాశ పరిచాడు. రెండో ఓ
ఐసీసీ వన్డే ప్రపంచకప్లో తొలి సెమీస్ ఇవాళ జరగనుంది. అగ్రస్థానంలో ఉన్న భారత్, నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ పోరు జరగనుంది. కెప్టెన్ కోహ్లీకి అచ్చొచ్చిన మాంచెస్టర్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ నాకౌట్ పోరు కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు జట్లలో ఏది ఫైనల్కు చేరుతుంద�
హైదరాబాద్ : టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్కి చేరుకుంటుందన్న అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో పలువురు విదేశీ ఆటగాళ్లు, మాజీ ప్లేయర్స్ ఇండియా టీమ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆశ్యర్యంగా ఈ సారి పాక్ దిగ్గజ ఆటగాళ్లు సైతం భారత్పై నమ్మకం ఉంచడం పలవురికి ఆశ్యర్యాన్ని కల్గిస్తోంది. ఇటీవలే రావల్పిండి ఎక్స్ప్�
భారత్ కెప్టెన్ విరాట్ నేటి మ్యాచ్లో రిస్కీ డెషీషన్ తీసుకున్నాడు. ఈ వరల్డ్ కప్లో అదిరిపోయే గణాంకాలు నమోదు చేసిన ఫాస్ట్ బౌలర్ షమీని న్యూజిలాండ్తో సెమీస్ మ్యాచ్కు పక్కకు పెట్టాడు. నాలుగు మ్యాచుల్లో హ్యాట్రిక్ సహా 14 వికెట్లు తీసిన బౌలర్ జట్టులో లేకపోవడం క్రికెట్ నిపుణులకు సైతం ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. షమీని ఎందు
లండన్: భారత్ యువ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచకప్ ప్రదర్శనకి చాలా మంది ఫిదా అవుతున్నారు. తాజాగా భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడని ఐసీసీ సీఈవో రిచర్డ్సన్ ప్రశంసించారు. ఇప్పటికే టోర్నీలో 18 వికెట్లు పడగొట్టిన ఈ యువ బౌలర్.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ప్రస్తుతం మూడో స్థా�