తెలుగు వార్తలు » Mancherial District
మంచిర్యాల జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం బీభత్సం సృష్టించింది. ఎదురెదురుగా బైకులు ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ప్రేమే సర్వస్వం అనుకున్నవాళ్ళు కొందరైతే.. ప్రేమకోసం సర్వం కోల్పోయిన వాళ్ళు మరికొందరు. తమ ప్రేమను సాకారం చేసుకోవడం కోసం పెద్దల్ని ఎదురించే వాళ్ళు ఇంకొందరు.
Fake Reporters: టీవీ9 పేరు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువతులను మోసం చేసిన ఇద్దరు వ్యక్తుల అట కట్టించారు మంచిర్యాల పోలీసులు.
మంచిర్యాల జిల్లాలో దొంగనోట్లను చలామణి కలకలం రేపింది. ఫేక్ నోట్స్ సర్కులేట్ చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బోయిన రాజేషం, మల్లేష్ అనే వ్యక్తుల వద్ద....
మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. నిన్న సాయంత్రం గొల్లవాగు ప్రాజెక్టులోకి నాటు పడవ ద్వారా చేపల వేటకు వెళ్లిన అయిదుగురు వ్యక్తుల్లో ఇద్దరు గల్లంతు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అందరూ కలిసి నాటు పడవలో చేపల వేటకు వెళ్
మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బెల్లంపల్లి పట్టణానికి చెందిన భార్యభర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఆటతో పాటు డబ్బులు సంపాదించాలన్న దురాశ ఓ నిండు ప్రాణం బలైంది. ఆన్లైన్ గేమ్కి బానిసైన ఆ యువకుడు రూ.15 లక్షలు నష్టపోయి చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. బెట్టింగ్లో డబ్బులు కోల్పోయానన్న బాధ, తల్లిదండ్రులపై ఆర్థికభారం మోపానన్న ఆవేదనతో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వాతావరణంలో మార్పుల కారణంగా రాష్ట్రాన్ని వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి జ్వరాలతో జనాలు అల్లాడిపోతున్నారు. విపరీతమైన జ్వరం, ఒళ్లంత నొప్పులతో రోగులు అవస్థలు పడుతున్నారు. డెంగ్యూ మహమ్మారి ప్రజల ప్రాణాలు హరిస్తోంది. చాలా డెంగ్యూ బాధితులు ప్లెట్లెట్స్ తగ్గిపోయి మృత్యువాత పడుత�
మంచిర్యాల జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్కి అనుకోని సంఘటన ఎదురైంది. జిల్లా కలెక్టరేట్ కార్యాయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ యువకుడు అక్కడికి వచ్చాడు. ఆమెతో మాట్లాడుతూ.. జేబులో నుంచి తాళి తీసి బలవంతంగా ఆమె మెడలో కట్టేశాడు. దీంతో ఆమెకు ఏంచేయాలో తెలియక నివ్వెరపోయింది. స్థానిక పోలీస్ స్టేషన్లో అతడి పై ఫిర్యాదు చేసి..