తెలుగు వార్తలు » Management Board
గోదావరి బేసిన్లో టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు కమిటీ వేయాలని గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డు నిర్ణయించింది. గోదావరి బోర్డు సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని బోర్డు ఛైర్మన్ .
హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం కొనసాగుతోంది. కృష్ణా నదిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టుల నిర్మాణమే ప్రధాన అజెండా.