తెలుగు వార్తలు » Man who claims to be Mughal descendant offers gold brick
ప్రఖ్యాత అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మొఘల్ వంశ వారసుడు ప్రిన్స్ యాకూబ్ హబీదుద్దీన్ టూసీ తన కానుకను ప్రకటించారు. అయోధ్య రామాలయానికి బంగారపు ఇటుకను కానుకగా ఇస్తానని ఆయన వెల్లడించారు.