తెలుగు వార్తలు » Man Vs Wild
సూపర్ స్టార్ రజనీకాంత్కు మంగళవారం స్వల్ప గాయాలయ్యాయి. మ్యాన్ వర్సెస్ వైల్డ్ డాక్యుమెంటరీ షూటింగ్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో రజినీ అభిమానులు ఒక్కసారిగా ఆందోళనలకు గురయ్యారు. అయితే తనకు జరిగిన గాయాలపై తలైవా స్పందించారు. షూటింగ్ నుంచి చెన్నై చేరుకున్న రజనీ.. చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. మ్యాన్ వర్�
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఎంతో ఆసక్తిగా తిలకించిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో ప్రధాని మోదీని సాహసాలను ప్రపంచానికి పరిచయం చేశారు హోస్ట్ బేర్ గ్రిల్స్. డిస్కవరీ ఛానెల్లో ప్రసారమైన ఈ షోలో వీరిద్దరి మధ్య ఎంతో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఎన్నో ప్రశ్నలకు మోదీ తనదైన శైలిలో ధీటైన సమాధానాలిచ్చారు. ఈ షో చూస్తున్న ఎంతోమం�
ప్రధాని మోదీ, బేర్ గ్రిల్స్ ఆ మధ్య పాల్గొన్న ‘ మ్యాన్ వర్సెస్ వైల్డ్ ‘ షో కి వచ్చిన రేటింగ్స్ వావ్ అనిపిస్తున్నాయి. ఆగస్టు 12 న ప్రసారమైన ఈ షో హయ్యెస్ట్ రేటింగ్స్ తో వాల్డ్ వైడ్ పాపులర్ అయింది. డిస్కవరీ ఛానల్ లో 3. 05 మిలియన్ ఇంప్రెషన్లను కొల్లగొట్టి ఆ వారంలో ఇది మూడో స్థానాన్ని చేజిక్కించుకుంది. స్టార్ ప్లస్ 3. 67 మిలియన్లు
అడ్వెంచర్ జంకీ, మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో హోస్ట్ అయిన బేర్ గ్రిల్స్.. ఒక దేశ ప్రధాని, మరో దేశ మాజీ అధ్యక్షునితో తనకు కలిగిన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఇటీవల భారత ప్రధాని మోదీతోనూ, గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతోను తానిలాగే అడ్వెంచర్ షోలు నిర్వహించానని ఆయన అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఇద్దరు పవర్ �
ప్రముఖ డిస్కవరీ ఛానెల్ వ్యాఖ్యాత బీర్ గ్రిల్స్తో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సాహసాలను మ్యాన్ వర్సెస్ వైల్డ్లో సోమవారం రాత్రి ప్రజలు విస్తృతంగా వీక్షించారు. ఇక ఈ షోలో తన చిన్నప్పటి అనుభవాలు, కష్టాలతో పాటు భారత దేశ ఔన్నత్యం, తదితరాలపై బీర్ గ్రిల్స్తో పంచుకున్నారు మోదీ. కాగా ఈ షోతో మోదీ క్రేజ్ను క్యాష్ చ
బేర్ గ్రిల్స్ అనే సాహసవీరునితో కలిసి మోదీ చేసిన సాహసయాత్ర ఆసక్తికరంగా సాగింది. తాను సాహసయాత్రకు వెళ్లడాన్ని సెలవుగానే భావిస్తే.. 18 సంవత్సరాల తర్వాత తాను సెలవు తీసుకున్నట్లేనని ప్రధాని మోడీ అన్నారు. సుమారు 250 రాయల్ పులులు సంచరించే ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ అభయారణ్యంలో బేర్ గ్రిల్స్తో కలిసి ఆయన సాయసయాత్ర చేశారు. �
Man VS wild: బేర్గ్రిల్స్ అనే సాహసకారునితో డిస్కవరీ ఛానల్ ప్రసారం చేసే షో ‘Man Vs Wild’. అతను అడవిలో సాహసయాత్ర చేస్తూ కష్టసమయంలో మనకు మనం ఎలా సర్వైవ్ అవ్వాలో ప్రేక్షకులకు వివరిస్తుంటాడు. ఇక అతనితో పాటు సాహసయాత్రను ప్రధాని నరేంద్ర మోదీ పంచుకోగా.. దానికి సంబంధించిన ఎపిసోడ్ను నిన్న రాత్రి టెలికాస్ట్ చేశారు. దీనిలో భాగంగా మోదీ �
డిస్కవరీ వ్యాఖ్యాత బేర్ గ్రిల్తో చేసిన సాహసయాత్ర మేన్ వర్సెస్ వైల్డ్లో ప్రధాని మోదీ తనకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. ఇక ఇందులో భాగంగా యువకుడిగా ఉన్నప్పుడు పర్వతాల్లో ఎక్కువగా గడిపేవారట కదా అంటూ గ్రిల్, మోదీని ప్రశ్నించారు. దానికి స్పందిస్తూ.. అవును. నాకు 17, 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నేను ఇంట్లోంచి వచ్చేశాను. ఏ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీలోని వైవిధ్య కోణం ఆవిష్కృతమైంది. మోదీతో కలిసి డిస్కవరీ ఛానెల్ రూపొందించిన ఓ అరుదైన షో దేశంలో హాట్ టాపిక్గా మారింది. షో హోస్ట్ బియర్ గ్రిల్స్తో కలిసి ప్రధాని మోదీ.. దట్టమైన అడవిలో వణ్యప్రాణుల మధ్య గడిపారు. ప్రకృతిని కొత్త కోణంలో ఆస్వాదించినట్లు వెల్లడించారు. ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ జి�