తెలుగు వార్తలు » Man dies after attack in Uttar Pradesh
కరోనా టెస్ట్ చేయించుకోలేదని 23 ఏళ్ల వ్యక్తిపై అతడి బంధువులు దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.