తెలుగు వార్తలు » Man died in accident
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామానికి చెందిన గుజ్జరి విజయ్కుమార్ (17) ఇంటర్ చదువుతున్నాడు. లాక్డౌన్ కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో