తెలుగు వార్తలు » Man Arrest
ఎవరివైనా వస్తువులు దోపిడీకి గురైతే నేరుగా పోలీసులను ఆశ్రయిస్తారు. మరి పోలీసులకు చెందిన వస్తువులే పోతే..? చిన్న చిన్న వస్తువులు కాకుండా ఏకంగా వాహనాలే చోరీకి గురైతే..? పోలీసులు ఎవరిని ఆశ్రయిస్తారు? వారి పరిస్థితి ఎలా ఉంటుంది..?
జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఓ వ్యక్తిని ఢిల్లీలో పార్లమెంట్ భవనం వద్ద సెంట్రల్ రిజర్వ్ పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్ బడ్గామ్ జిల్లాకు చెందిన ఈ యువకుడు ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని పోలీసులు తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో అన్నింటితో పాటు మద్యం షాపులను కూడా మూసివేశారు అధికారులు. అయితే 'గత ఆదివారం మార్చి 22వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి 5.30 గంటల వరకు లిక్కర్ షాపులు..