తెలుగు వార్తలు » man
ఓ వ్యక్తిని మంచానికి కట్టేసి కొట్టి అతి కిరాతకంగా హతమార్చారు. ఆధ్యాత్మక కేంద్రమైన పిఠాపురంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది.
పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తూ రాజస్థాన్ చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు..
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
ఇరుపొరుగు వారి గొడవలు కాస్త ఠాణాకు ఎక్కింది. ఎదురింటి వారితో జరిగిన గొడవను మనసులో పెట్టుకుని ప్రతికార్యానికి ఫ్లాన్ చేశాడు. ఏకంగా ఆ ఇంట్లోని మహిళ సెల్ఫోన్ నెంబర్ను డేటింగ్ యాప్లో పెట్టి మానసిక వేదనకు గురిచేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కటకటాల
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన నేరగాళ్లను ఏమాత్రం భయపెట్టలేకపోతున్నాయి. చట్టాలను సైతంగా చుట్టాలుగా మార్చుకునేందుకు యత్నించి ఖాకీలకు చిక్కుతున్నారు. తాజాగా.. ఉత్తరప్రదేశ్లో మరో మతమార్పిడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఇతన్ని అదృష్టానికే బ్రాండ్ అంబాసిడర్ అనాలేమో. అంతలా అతన్ని అదృష్టం వరించింది మరి. సాధారణంగా కొన్ని లాటరీ టెకెట్లు కొన్న ఆశావహులు.. వాటిలో ఒక్కటైనా తమకు తగలకపోతుందా అనే ఆశతో ఎదురు చూస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా..
అరుదైన వస్తువులు దొరికినప్పుడు లభించే ఆనందానికి అవధులు ఉండవు. కోట్లు పోసి కొందమన్నా దొరకని అపురూపాలు చేతికందితే ఆ ఆనందమే వేరు. అలాంటి అనుభూతినే ట్విట్టర్ వేదిక ఓ నెటిజన్ పంచుకున్నాడు. అది ఏంటంటే....
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో విషాధం చోటు చేసుకుంది.
విశాఖపట్నం జిల్లాలో దారుణం జరిగింది. పశువుల పాకకు నిప్పంటుకుని ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు.
ఇరవై మూడేళ్ల క్రితం పాకిస్తాన్లో అక్కడి పోలీసులకు చిక్కి, అప్పటి నుంచి పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీ ఎట్టకేలకు విడదలయ్యారు.