తెలుగు వార్తలు » Mammootty
స్టార్ హీరోలు మమ్ముట్టి , ప్రిథ్వి రాజ్ సుకుమారన్, ఆర్య , ఉన్నిముకుందన్ ప్రత్యేక పాత్రల్లో నటించిన యూత్ డ్రామా 'గ్యాంగ్స్ అఫ్ 18' . శ్రీ వెంకటేశ్వర విద్యాలయమ్స్ ఆర్ట్స్..
మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఇవాళ 69వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి
ఈ నేపథ్యంలో మలయాళ సూపర్ స్టార్ ముమ్ముట్టి తన ఫిట్నెస్పై పూర్తిగా ఏకాగ్రత పెట్టినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఇంట్లోని జిమ్లో కసరత్తులు చేస్తూ.. బిజీగా గడుపుతున్నారాయన. ఈ మేరకు ఆదివారం వర్క్వుట్ సెషన్కు సంబంధించిన ఫొటోలు..
ప్రేమమ్.. ఈ అద్భుత దృశ్యకావ్యంను సినీ ప్రేక్షకులెవ్వరు అంత ఈజీగా మర్చిపోరు. మలయాళంలో వచ్చిన ఈ చిత్రం అక్కడ భారీ విజయాన్ని సాధించగా..
గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది టాలీవుడ్కు సక్సెస్ రేటు తక్కువనే చెప్పొచ్చు. ముఖ్యంగా టాప్ హీరోలకు ఈ ఏడాది పెద్దగా కలిసి రానప్పటికీ.. చిన్న హీరోలు మాత్రం తమ హవాను చూపించారు. అలాగే చిన్న బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తాను చూపాయి. కాగా గతేడాది మహానటి టాలీవుడ్లో బయోపిక్లకు తీసేందుకు ఊతమివ్వగా.. ఈ ఏడాది ఏకంగా ఏడు బయ
‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’ పేరుతో ఎనభైల నాటి తారలంతా ప్రతి సంవత్సరం చేసుకునే వేడుకలు ఈ సారి మెగాస్టార్ చిరంజీవి కొత్త ఇంట్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 40 మంది ప్రముఖులు ఈ పార్టీకి హాజరై.. సందడి చేశారు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ నుంచి నాగార్జున, వెంకటేష్, మోహన్ లాల్, భాగ్యరాజ్, రమేష్ అరవింద్, ఖుష్బూ,
సినీ హీరోల మితిమీరిన అభిమానంతో హీరోలు అప్పుడప్పుడు క్షమాపణలు చెప్పుకోవాల్సి వస్తుంటుంది. సరిగ్గా అదే పరిస్థితి దక్షిణాది హీరో, మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టీకి ఎదురైంది. ఇటీవల ప్రకటించిన 66వ జాతీయ అవార్డుల్లో మమ్ముట్టీ తమిళంలో నటించిన “పెరంబు” చిత్రానికి అవార్డు రాలేదు. దీంతో ఆగ్రహం చెందిన ఆయన ఫ్యాన్స్ .. ఏకంగా జాత
లోక్సభ మూడో విడత ఎన్నికలు దేశ వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తాజాగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, సూపర్స్టార్ మోహన్ లాల్లు ఓటేశారు. కోచిలో మమ్ముట్టి ఓటేయగా.. తిరువనంతపురంలో మోహన్లాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్�
వైఎస్సార్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమాకు ఇండియాలో మంచి ఆదరణ ఉందని తెలిపారు ఆ చిత్ర నిర్మాత శశి దేవిరెడ్డి. ఫ్రిబ్రవరి 7న అమెరికాలో కూడా రిలీజైన ఈ చిత్రం యెక్క సక్సెస్ తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ‘యాత్ర’ ఒక కమర్షియల్ స్టోరీ కాదని..ఒక లీడర్ యెక్క ఎమెషనల్ జర్నీ అని..ఒక నిర్మా
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన ‘యాత్ర’పై దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ప్రశంసలు కురిపించాడు. ‘‘యాత్రను చూశాను. దర్శకుడు మహి, రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రతో పాటు ఆయన ఆశయాల్ని కూడా అద్భుతంగా తెరకెక్కించాడు. మమ్ముట్టి ఆయన పాత్రలో జీవించారు. నిర్మాతలు విజయ్ మరియు �