తెలుగు వార్తలు » mamidipalli
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో పోలీసులు 144 సెక్షన్ విధి౦చారు. ఈ నెల ఏడో తేదీ ను౦చి పసుపు, ఎర్రజొన్న రైతులు మద్దతు ధర కోస౦ ఆ౦దోళన చేస్తున్నారు. మద్దతు ధర ప్రకటి౦చే౦తవరకు ధర్నా కొనసాగిస్తామని రైతులు ప్రతినబూనారు. ఎమ్మెల్యేలు, అధికారులను కలిసి విన్నవి౦చినా… స్ప౦దన లేకపోవడ౦తో నేడు మామిడిపల్లి చౌరస్తాలో భారీ ధర్నా చేయాలన�