తెలుగు వార్తలు » mamatha benarji
ఫొని తుఫాను ఒడిశాను అతలాకుతలం చేసింది. పుణ్యక్షేత్ర పట్టణం పూరీ అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉంది. అక్కడ వందల చెట్లు కూలిపోయాయి. సముద్ర తీర ప్రాంతంలో ఉండే మెరైన్ డ్రైవ్ రోడ్డు వెంట ఉండే చెట్లన్నీ కూలిపోయి… ఆ ప్రాంతం మొత్తం అస్థవ్యస్తంగా తయారైంది. సముద్ర అలలైతే… ఏకంగా మెరైన్ డ్రైవ్ రోడ్డు వరకూ వచ్చేశాయి. కొన్నిసార్ల
కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు సీఎం చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీలో ధర్మపోరాట దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, మోడీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షాలు మద్దతు తెలిపారు. కాగా.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ దీక్షకు మద్దతు ప్రకటించారు. గతవారం సీబీఐ తీరుకు వ్యతిరేకంగా మమతా బ