తెలుగు వార్తలు » Mamata Benarjee
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినమైన జనవరి 23ను జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసింది.
పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ అభ్యర్థిపై దాడి చేసి వీరంగం సృష్టించారు తృణమూల్ కాంగ్రెస్ నేతలు. జియాఘాట్ ఇస్లాంపూర్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ బూత్ను పరిశీలించేందుకు వచ్చిన కరీంపూర్ బీజేపీ అభ్యర్థి జైప్రకాష్ మజుందార్పై దా�
పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి బీజేపీ అనుబంధ విభాగమైన భారతీయ యువ మోర్చా కూడా తలనొప్పి తెఛ్చి పెడుతోంది. తమ శ్రేణులను తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు హత్య చేస్తున్నారని ఆరోపిస్తున్న బీజేపీ..ఏదో విధంగా దీదీ సర్కార్ ను ఇరకాటాన బెట్టేందుకు యత్నిస్తున్నట్టు కనబడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బహుశా �
భారతీయ జనతా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డాను నియమిస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంది. జాతీయాధ్యక్షుడిగా మరికొన్నాళ్లు అమిత్ షా కొనసాగుతారని బోర్డు స్పష్టం చేసింది. జేపీ నడ్డా గత ప్రభుత్వంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేశారు. ఈ ఏడాది చివరన జాతీయాధ్యక్షుడిగా అమిత్ షా పదవీకాలం
సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. బీజేపీ కార్యకర్తలు, అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం రాష్ట్రంలోని ఉత్తర 24 పరగణ జిల్లాలో జరిగిన అల్లర్లలో బీజేపీకి చెందిన నలుగురు, తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు కార్యకర
పశ్చిమ బెంగాల్ సీఎం దీదీ తీరుకు నిరసనగా ‘జైశ్రీరామ్’ నినాదంతో ఆమెకు 10 లక్షల పోస్టు కార్డులు పంపాలన్న బీజేపీ యోచనకు తృణమూల్ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఇందుకు ప్రతీకారంగానా అన్నట్లు వారు ప్రధాని నరేంద్ర మోదీకి ‘జైహింద్’, ‘వందేమాతరం’, ‘జై బంగ్లా’ అని నినాదాలు రాసిన 10 వేల పోస్టుకార్డులు పంపారు. ఇటీవల నార్త్ 24
సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య తీవ్రమైన మాటల యుద్ధం జరిగింది. ఒకరిపై ఒకరు బద్ద శత్రువుల మాదిరి తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా దీదీ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 30వ తేదీని ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీ �
ఎగ్జిట్ పోల్స్ను బీజేపీ ఎగ్జాక్ట్ పోల్స్గా భావిస్తుంటే.. విపక్షాలు మాత్రం ఇంకా వారి పోరాటాన్ని ఆపలేదు. కౌంటింగ్ డే సమయం దగ్గరపడుతున్నా.. విపక్ష పార్టీలలో మాత్రం మహాకూటమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తమవుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సారధ్యంలో మంగళవారం హస్తినలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ మీటిం�
ఎగ్జిట్ పోల్స్ సర్వేలపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. సర్వేల ఆధారంగా అన్ని సంస్థలు దాదాపు 300 సీట్లు గెలిచుకుని బీజేపీనే అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై దీదీ ఫైరయ్యారు. ఎగ్జిట్ పోల్స్ గాసిప్ ను తాను నమ్మనని తేల్చి చెప్పారు. అంతేకాదు ఎగ్జిట్ పోల్స్ వదంతుల్ని
సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ సందర్భంగా వెస్ట్ బెంగాల్లో మళ్ళీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. జాదవ్ పూర్ లో బీజేపీ అభ్యర్థి అనుపమ్ హజ్రాపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయన కారు ధ్వంసం అయింది. అటు బషీర్హాత్ నియోజకవర్గంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు మధ్య ఘర్షణ జరిగి