రాష్ట్రపతి ఎన్నికల్లో ఓ కీలకాంశం తెరమీదికి వస్తుంది. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఏకాభిప్రాయానికి, ఏకగ్రీవానికి అధికార ఎన్డీయే కూటమి విపక్షాలతో సంప్రదింపులకు శ్రీకారం చుట్టింది. అయితే, ఏకగ్రీవ యత్నాలను నెరపుతున్న నేతలు ఈ అంశాన్ని...
ప్రశాంత్ కిశోర్.. దేశంలో మేటి రాజకీయ వ్యూహకర్తగా పేరున్న వ్యక్తి. పదేళ్ళ క్రితం కేవలం కొందరికి మాత్రమే తెలిసిన ప్రశాంత్ కిశోర్ ఇవాళ ప్రపంచంలోనే అత్యధికంగా పేమెంట్ తీసుకునే పెయిట్ స్ట్రాటెజిస్టుల్లో ఒకరు.
కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా రెండేళ్ళ ముందే యుపీఏ బలోపేతానికి చర్యలు ప్రారంభించినట్లు తేటతెల్లమైంది ఈ బహిరంగ లేఖ ద్వారా. మిత్రపక్షాలను ఏకం చేయడం, కొత్త ఫ్రెండ్స్ని దగ్గర చేసుకోవడం అనే ద్విముఖ వ్యూహాన్ని యుపీఏ పెద్దన్న ప్రారంభించినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ సెంట్రిక్గా జాతీయ రాజకీయాలు న్యూ టర్న్ తీసుకోబోతున్నాయా? అంటే ప్రస్తుత పరిస్థితులు... జరుగుతున్న పరిణామాలు అవుననే అనిపించేలా చేస్తున్నాయి. హుజూరాబాద్ ఓటమి తర్వాత వ్యూహాత్మక మౌనం
పశ్చిమ బెంగాల్ గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య వాగ్వాదం మరింత ముదిరింది. సీఎం మమతా బెనర్జీ సోమవారం తన ట్విట్టర్ ఖాతా నుంచి గవర్నర్ను బ్లాక్ చేశారు.
ఆ రాష్ట్రం చూడడానికి చిన్నదే... కానీ రాజకీయాల్లో మాత్రం తరచూ నానుతూనే వుంటుంది. సుదీర్ఘకాలం పరాయి పాలనలో వున్న కారణంగా...
గోవా రాజకీయాల్లోకి ఎంత జోరుతో ఎంట్రీ ఇచ్చిన టీఎంసీ.. వీలయినంత వేగంగా విచ్చిన్నం అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి టీఎంసీలోకి వచ్చిన వలస నేతలు ఇప్పుడు మమత వదిలి వెళ్లిపోతున్నారు.
Mamata Mangoes To Modi: తనదైన మాటల దాడితో ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేయడంలో ఆమెకు మరెవరు సాటిలేరు. మోదీ, అమిత్షా లాంటి హేమాహేమిలను సైతం ఢీకొట్టి నిలిచే ధైర్యం. ఇవన్నీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా..
West Bengal Politics: మళ్ళీ మా దగ్గరకు రావడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. కానీ, వారిని తిరిగి రానిచ్చే పరిస్థితి లేదు అంటూ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విస్పష్టంగా చెప్పారు.
Sporadic incidents happen: పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై ముఖ్యమంత్రి...