తెలుగు వార్తలు » mamata
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరగనున్నాయి. దీంతో అక్కడ రాజకీయాలు హాట్హాట్ గా మారాయి. ఇప్పటికే సీఎం మమతా బెనర్జీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్లో..
పశ్చిమ బెంగాల్ లో మరో మంత్రి రాజీనామా చేశారు. క్రీడల శాఖ సహాయ మంత్రి లక్ష్మీ రతన్ శుక్లా మంగళవారం పదవి నుంచి వైదొలిగారు. ఇటీవలే పార్టీ సీనియర్ నేత సువెందు అధికారి..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై ఫైర్ అయ్యారు. బీజేపీ చీఫ్ నడ్డా కాన్వాయ్పై దాడిపై ఆమె స్పందించారు.
తాను కూడా దళిత్ నే అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గర్జించారు. దళితులు, మైనారిటీలను, రైతులను కేంద్రం, యూపీలోని బీజేపీ ప్రభుత్వం టార్చర్ పెడుతున్నాయని..
కాంగ్రెస్ పార్టీకి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్లు చేశారు. హైదరాబాద్ పట్టపగలు తన కార్యలయంలో సజీవ దహనమైన తహసీల్దారు విజయారెడ్డి ఉదంతంపై సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ఈ ఉదంతానికి రెవెన్యూ వ్యవస్థలోని అవినీతి కారణమని అంటూనే ఇందుకు కారకలు వీరూ అంటూ హాట్ కామెంట్ చేశారాయన. హైదరాబాద్ శివార్లలోని �
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..ప్రధాని నరేంద్ర మోదీ సతీమణి జశోదాబెన్ను కలిశారు. మోదీని కలిసేందుకు మమత ఢిల్లీకి ప్రయాణమవుతుండగా కోల్కతా విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఝార్ఖండ్లోని ధన్బాద్ వెళుతూ.. జశోద కూడా కోల్కతా ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వీరు కొద్దిసేపు మాట్లాడుకొన్నారు. ఈ స
ఎన్నార్సీ తుది జాబితాను వెస్ట్ బెంగాల్ సీఎం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యతిరేకిస్తోంది. కేంద్రం విడుదల చేసిన ఎన్నార్సీ తుది జాబితాను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక నిరసనలు తెలపాలని సోమవారం నిర్ణయించింది. ఈ నిరసనలు వారం రోజుల పాటు సాగుతాయని.. టీఎంసీ వర్గాలు తెలిపాయి. అంతేకాదు సెప్టెంబర్ 7,8 తేదీల్లో సామ�
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్కు ప్రధాని మోదీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో ప్రధాని పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. తనకు ప్రముఖుల జీవిత చరిత్రలు చదవడం అంటే ఇష్టమని, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తనకు ప్రతి ఏటా బట్టలు, మిఠాయిలు పంపిస్తారని, అసలు ఆర్మీలోకి వెళ్లాలనుకున్న తాను ప్రధాని
థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు, కేసీఆర్ ఆ దారిలోనే ఉన్నారు. ఏపీ ప్రయోజనాల సాధన కోసం కేంద్రం తీరుకు వ్యతిరేకంగా చంద్రబాబు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారు. ఇందు కోసం అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డిఏకు వ్యతిరేకంగా అన