2024 ఎన్నికలకు మెల్లగా హడావుడి మొదలవుతున్నట్టు కనిపిస్తోంది. రాజకీయ కార్యకలాపాల జోరు క్రమంగా పెరుగుతోంది. ఆయా పార్టీలు ఇప్పటినుంచే ఆ ఎన్నికలకు సన్నద్ధమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అయితే, దేశ రాజకీయాలు మాత్రం పశ్చిమ బెంగాల్ మీదే కేంద్రీకృతమయ్యాయి.
పూర్బా మెడినిపూర్ జిల్లాలో అధికారి కుటుంబ అసలు రూపాన్ని గుర్తించలేని తాను 'గాడిదనని' బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తనను తాను తిట్టుకున్నారు.
West Bengal Assembly elections : బెంగాల్లో ఎన్నికల యుద్దం మరింత రక్తికట్టింది. నందిగ్రామ్లో సీఎం మమతా బెనర్జీపై మాజీ మంత్రి సువేందు అధికారి ని బరిలోకి దింపింది బీజేపీ. గెలుపు..