తెలుగు వార్తలు » Malls Open 24/7 In Mumbai
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో మళ్ళీ నైట్లైఫ్ ప్రారంభం కానుంది. జనవరి 27వ తేదీ నుంచి నగరంలోని అన్ని మాల్స్, మల్టీప్లెక్సులు, హోటళ్లు ఇకపై 24/7 తెరిచి ఉంచేందుకు మహా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని పర్యాటకశాఖ మంత్రి ఆదిత్య థాక్రే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ విధానం లండన్
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ఇకపై 24 గంటలూ పబ్బులు, మాల్స్, రెస్టారెంట్లు, మల్టీప్లెక్స్లు తెరిచి ఉంచాలని మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం.. కంపెనీల పనితీరు ప్రోత్సహించడం.. ఉద్యోగావకాశాలను పెంచడమే లక్ష్యంగా చేసిన ఈ ప్రతిపాదనను మహారాష్ట్ర టూరిజం మినిస్టర్ ఆదిత్య థాక్రే ఉన్నత స్థా