తెలుగు వార్తలు » Malls
మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్ళీ బలంగా వ్యాపిస్తోంది. ముంబైలో వరుసగా ఐదో రోజూ కూడా 987 కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా రోగులు మృతి చెందారు..
అన్ లాక్ 4.0 గైడ్ లైన్స్ లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను సడలించింది. హోటళ్లను వంద శాతం కెపాసిటీతో, ప్రైవేటు కార్యాలయాలను 30 శాతం కెపాసిటీతో..
మొదట్లో కరోనా వైరస్ అంటే వణికిపోయిన ప్రజలు ఇప్పుడు దాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. అయితే ఇవాళ్టి నుంచి అన్లాక్ 1 నేపథ్యంలో దేశవ్యాప్తంగా హోటళ్లు, ప్రార్ధనా మందిరాలు, షాపింగ్ మాల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి...
దేశవ్యాప్తంగా లాక్డౌన్ 5.0లో భాగంగా హోటళ్లు, రెస్టారెంట్లకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మరోసారి న్యూ రూల్స్ని విడుదల చేసింది. జూన్ 8వ తేదీ నుంచి కొన్ని నిబంధనలకు లోబడి హొటళ్ల, మాల్స్ని నిర్వహించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు...
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థలన్ని అతలాకుతలమయ్యాయి. అయితే ఈ వైరస్ దెబ్బకు మాల్స్ తెరిచే పరిస్థితి లేదు. దీంతో మాల్స్లో ఉన్న
కరోనా ప్రభావం దేశ వ్యాప్తంగా చూపిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి.. గత ఫిబ్రవరి నెలలో మనదేశంలోకి కూడా ప్రవేశించింది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను అరికట్టేందుకు అనేక ప్రయత్నాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పుదుచ్చేరి పలు కఠని చర్యలు చేపడుతోంది. ఇక గురువారం నుంచి అక్కడ అన్ని లిక్కర్ బార్లను మూసివేయాలంటూ
కరోనా కారణంగా ఇదివరకెన్నడూ లేనివిధంగా ఆన్ లైన్ ఆర్డర్స్ పెరిగిపోతుండడంతో.. ఒత్తిడిని తట్టుకోవడంకోసం అమెజాన్ సంస్థ యుఎస్ లో లక్షమంది సిబ్బందిని నియమించుకోవాలని నిర్ణయించింది.
మట్టి పాత్రలు తయారు చేసే వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ గ్లాసులో కాకుండా.. మట్టి గ్లాసులో ఛాయ్ పప్లై చేసేలా చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రి పీయూష్ గోయల్కు కేంద్ర రవాణా, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాశ�