తెలుగు వార్తలు » malkajgiri » Page 2
హైదరాబాద్లోని మల్కాజిగిరి విష్ణుపురి కాలనీ గణేష్ మండపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మైత్రీ నివాస్ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో అఖండ దీపం కిందపడి మంటలు చెలరేగాయి. దీంతో అపార్టుమెంట్ లోని వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. 2 కార్లు, 10 ద్విచక్ర వాహన�
హైదరాబాద్ మల్కాజిగిరిలో దారుణం చోటుచేసుకుంది. తండ్రి మారుతిని కొడుకు దారుణాతి దారుణంగా చంపాడు. తండ్రిని చంపి ముక్కలు ముక్కలుగా చేసి మూడు బకెట్లలో దాచిన కొడుకు కిషన్. ఆ తర్వాత ఇంట్లోనుంచి పారిపోయిన కొడుకు కిషన్. ఇంట్లోంచి వాసన రావడంతో.. పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకన్న పోలీసులు.. కేసు నమో�
తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తొలిసారి ఎంపీగా పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అందరిలా రెగ్యులర్గా ప్రమాణం చేస్తే ఆయన రేవంత్ ఎందుకు అవుతారు…ఆయకంటూ ఒక స్టైల్, ఫార్మాట్ ఉంటాయ్. అందుకే రేవంత్ అధికారులు ఇచ్చే పత్రాన్ని తీసుకోకుండా సెల్ఫోన్ చూస్తూ ప్రమాణం చేశారు. తాను చెప్పదలుచుకున్నది సె
మంత్రి చామకూర మల్లారెడ్డిపై సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులు అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఓఎస్డీ సుధాకర్రెడ్డి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొద్దిరోజులుగా మంత్రికి వ్యతిరేకంగా తప్పుడు కథనాలు పోస్ట్ చేస్తున్నట్టు ఆయన పేషీకి వస్తున్న వారిలో కొందరు ఓఎస్డీ దృష్టికి తీ�
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తిరస్కరణ మొదలయిందన్నారు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. సిద్దిపేట, సిరిసిల్లలో తగ్గిన మెజార్టీలే టీఆర్ఎస్ పతనానికి సంకేతమని తెలిపారు. బుధవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి..గులాబీ దళంపై విమర్శలు గుప్పించారు. మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గెలు�
సీఎం కేసీఆర్ తెలంగాణను ఓ రాష్ట్రం కాకుండా రాజ్యమనుకున్నారని… రాష్ట్రంలో కుటుంబ పాలన చేస్తున్నారని… అందుకే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని మల్కాజ్గిరి ఎంపీగా గెలుపొందిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును బాధ్యతగా భావిస్తున్నట్టు చెప్పారు.
గత ఏడాది చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఊహించని దాని కంటే ఎక్కువ సీట్లనే సొంతం చేసుకొని, రెండోసారి సీఎం పీఠాన్ని సొంతం చేసుకున్నారు కేసీఆర్. కాగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలో పేరు మోసిన నాయకులు సైతం ఓడిపోయారు. అయితే వారిలో కొంతమంది తాజాగా జరిగిన లోక్సభ బరిలో నిలిచా
హైదరాబాద్ నగరంలోని మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సి.కనకారెడ్డి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే పరిస్థితి విషమించి ఇవాళ తుదిశ్వాస విడిచారు. కనకారెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శాసనసభ సభ్యుడిగా ఆయన చ
మేడ్చల్ : కొడంగల్లో చెల్లని రూపాయి మేడ్చల్లో చెల్లుతుందా? అంటూ కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు విసిరారు. మేడ్చల్లో నిర్వహించిన టీఆర్ఎస్ రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ ప్రజలు తిరస్కరించిన వ్యక్తిని మీరు అంగీకరిస్తారా అంటూ ప్రశ్