హైదరాబాద్ మల్కాజ్గిరిలో దారుణ ఘటన వెలుగు చూసింది. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధి విష్ణుపురి కాలనీలోని ఓ అపార్ట్మెంట్ ప్లాట్లో కుళ్లిపోయిన స్థితిలో ఒక మహిళ మృతదేహం కలకలం రేపింది. అపార్ట్మెంట్లోని ఓ ప్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో
మల్కాజిగిరి పరిధిలోని విష్ణుపురి ఎక్స్టెన్షన్ కాలనీలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నగలపై ఆశతో ఆలయ అర్చకుడే ఈ దారుణానికి తెగబడినట్టు నిర్ధారించారు.
ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుపోయింది హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం. మల్కాజిగిరి ఆర్.కె.నగర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు.. దసరా సెలవులకు ఉత్తరాఖండ్ వెళ్లారు.
Woman Constable Injured: హైదరాబాద్ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి ఫ్లైఓవర్పై అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నడుస్తున్న ద్విచక్ర వాహనంలో అకస్మాత్తు
హైదరాబాద్ మహానగరంలో దారుణం జరిగింది. కూతురిని వేధిస్తున్నందుకు అల్లుడిపై కిరోసిన్ పోసి నిప్పంటంచింది ఓ అత్త. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు గాంధీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి
టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య నిప్పు రాజేసింది. అది కాస్త, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మధ్య వ్యక్తిగత దూషణలకు దారి తీసింది.
TRS vs BJP: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య గొడవలు బయటపడ్డాయి. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సంఘటన...