తెలుగు వార్తలు » Maldives
మన దేశంలో తొలి దశ టీకా కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్గా నిర్వహించారు. దేశంలోని ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తూనే, విదేశాలకు కూడా ఎగుమతి చేయాలని కేంద్రం నిర్ణయం...
విదేశాల్లోచిక్కున్న భారతీయులకు స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. సముద్రమార్గంలో స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత నౌకాదళం ‘ఆపరేషన్ సముద్ర సేతు’ చేపట్టి వేల సంఖ్యలో భారతీయులను తరలిస్తోంది. ఇందులో భాగంగా భారత్కు సమీపంలో ఉన్న ప్రాంతాలను నుంచి ఇప్పటికే చాలా మందిని తీసుకొచ్చింది. భారత నౌకాదళం. తాజాగా శ�
ఇండియా నుంచి మాల్దీవులకు వెళ్లిన ఐఎన్ఎస్ జలాశ్వ నౌకలో 698 మంది భారతీయులు సురక్షితంగా ఆదివారం ఉదయం కేరళలోని కొఛ్చి రేవుకు చేరుకున్నారు. వీరేయిలో 19 మంది గర్భిణులు కూడా ఉన్నారు..
మాల్దీవుల్లో చిక్కుబడిన భారతీయులను తరలించేందుకు బయల్దేరిన ఐఎన్ఎస్ జలాశ్వ యుధ్ధ నౌక గురువారం మాల్దీవుల రాజధాని మాలె చేరుకుంది. 'ఆపరేషన్ సముద్ర సేతు' పేరిట తొలి దశలో భాగంగా భారత నౌకాదళం..
మాల్దీవులు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో చిక్కుబడిపోయిన భారతీయుల తరలింపునకు మూడు నౌకలు బయలుదేరాయి. ముంబై తీర ప్రాంతం నుంచి ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ మగర్ నౌకలు బయల్దేరగా...
అంతర్జాతీయ వేదికపై కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి పాకిస్థాన్ మరోసారి అపహాస్యం పాలైంది. మాల్దీవుల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఈ ఘటన జరిగింది. పాక్ ప్రతినిధి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో భారత్ దాన్ని దీటుగా తిప్పికొట్టింది. భారత అంతర్గత అంశాన్ని ప్రస్తావించి పాకిస్థాన్ ఈ �
అక్రమంగా భారత్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారంటూ.. మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్ అబ్దుల్ గఫూర్ను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టగ్ బోట్ వర్గో-9లో అహ్మద్ అదీబ్ తమిళనాడులోని ట్యూటికోరన్ ఓడరేవు ద్వారా అక్రమంగా భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో ఆయనను ఆరెస్ట్ చేసిన�
ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవులకు చేరుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. శుక్రవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో మాలే చేరుకున్న మోదీకి మాలే విమానాశ్రయంలో విదేశాంగ మంత్రి అబ్దుల్ షాహిద్ సహా పలువురు ప్రముఖులు సాదర
రెండోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటన ఖరారైంది. ఆయన వచ్చే వారం మాల్దీవులకు వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆయన పాల్గొనే తొలి ద్వైపాక్షిక సమావేశం ఇదే. జూన్ 7, 8 తేదీల్లో ఆయన మాల్దీవుల్లో పర్యటిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. �
లోక్సభ ఎన్నికల ఫలితాలు రావడానికి మరో మూడు రోజుల సమయం ఉంది. అయితే ఈ లోపు విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీయేదే గెలుపంటూ స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో మాల్దీవులు మాజీ అధ్యక్షుడు ముహమ్మద్ నషీద్, మోదీకి అభినందనలు తెలిపారు. ‘‘ఇండియాలో ఎన్నికలు ముగిశాయి. నరేంద్ర మోదీ, బీజేపీకి ముందుగానే కంగ్రాట్స్. మోదీ ఆధ్వర్యంలోని భారత �