తెలుగు వార్తలు » Malaysia
భారత దేశంలో గల ప్రాచీన భాషల్లో అతి పురాతనమైన భాష సంస్కృతం. ఆధునికత పేరుతో మనం సంస్కృతి, సంప్రదాయాలను పక్కన పెడుతున్నట్లే.. మన ప్రాచీన భాష అయిన సంస్కృతాన్ని కూడా..
కరోనా వైరస్ కాసింతైనా తెరపిస్తుందనుకుంటే అదేమో రోజురోజుకీ విజృంభిస్తోంది.. ఈ టైమ్లో ఎక్కడికి వెళ్లకుండా ఇంటిపట్టున ఉండటమే ఉత్తమం.. అన్లాక్ మార్గదర్శకాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడికైనా వెళ్లవచ్చు అంటే కుదరదు..
దేశవ్యాప్తంగా వివిధ ఇమ్మిగ్రేషన్ నిర్బంధ కేంద్రాల్లో ఉంచిన 367 మంది భారతీయులను ఇండియాకు తరలించేందకు మలేషియా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో
కోవిద్-19 విజృంభణతో లాక్డౌన్ పొడిగించిన విషయం విదితమే. కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్ పాటిస్తుండడంతో లక్షలాది మంది అభాగ్యులు ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటివారి ఆకలితీరుస్తూ మానవత్వం
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి దాటికి 54వేల మంది ప్రాణాలు కోల్పోగా.. పదిలక్షల మందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఒక్కోదేశం ఒక్కోతీరును అవలంభిస్తోంది. దాదాపు అన్ని దేశాలు లాక్డౌన్ విధిస్తూ.. రోగులకు చికిత్స అందిస్తున్నాయి. ఈ క్రమ
చైనాలో ప్రాణం పోసుకొని 73దేశాలను గడగడలాడిస్తోంది కరోనావైరస్. చైనాతో పాటు ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాలో మరణమృదంగం మోగిస్తోంది. కోవిద్ 19 భయంతో దాదాపు 2,000 మందితో కూడిన విహార నౌకను తమ తీరంలోకి
మలేసియా నుంచి కేరళ చేరుకున్న ఓ వ్యక్తి కరోనా (కోవిడ్-19) వ్యాధితో మరణించాడు. ఇతడ్ని 36 ఏళ్ళ జైనేష్ గా గుర్తించారు. మలేసియాలో రెండున్నర సంవత్సరాలుగా పని చేస్తున్న ఈ వ్యక్తి ఇటీవల కేరళ చేరుకున్నాడు.
పొద్దున్నలేస్తే భారత్ను ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్న మలేషియాకు నరేంద్రమోదీ ప్రభుత్వం చుక్కలు చూపించింది… పామాయిల్తో మలేషియా మెడలు వంచేసింది… పామాయిల్ దిగుమతులను మలేషియా నుంచి తగ్గించి.. ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకోవడం మొదలు పెట్టింది భారత ప్రభుత్వం… మలేషియా నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్పై భార�