తెలుగు వార్తలు » malaria
విశ్వవ్యాప్తంగా వైద్యులందరూ కోవిడ్ వ్యాధిపై ఫోకస్ చేశారు. ఇక, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న నిపుణులు ఆందోళన చెందుతున్నారు. వైద్యవిభాగమంతా కరోనా మహమ్మారి నియంత్రణలో మునిగిన ప్రస్తుత తరుణంలో టీబీ, మలేరియాలను 2030 నాటికల్లా కట్టడి చేయాలన్న లక్ష్యం నెరవేరేలా కనిపించడంలేదు.
నైజీరియాలోని లెగోస్ నుంచి ముంబైకి వస్తున్న ఎయిరిండియా విమానంలో ఒక ప్రయాణికుడు మరణించాడు. ఈ ప్యాసెంజర్ ఒళ్ళంతా వణుకుతూ కనిపించడంతో.. విమాన సిబ్బంది.. ప్రశ్నించగా తనకు..
వర్షాకాలం వచ్చిందంటే దోమల విజృంభణ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు దోమల వల్ల సంక్రమిస్తాయి. హైదరబాద్లో ఈ ఏడాది డెంగ్యూ ఎంత వీరవిహారం చేసిందే అందరికి తెలిసిందే. హాస్పటల్కి వెళ్తే వేలకు, వేలు బిల్లులతో ప్రజలు తెగ ఇబ్బందిపడ్డారు. ఇప్పుడు ప్రజల జేబుకు చిల్లు పడకుండ
వర్షాకాలం రావడంతో హైదరాబాద్ నగరం విష జ్వరాలతో హడలెత్తిపోతుంది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా వ్యాధిగ్రస్తులతో హాస్పిటల్స్ కిక్కిరిసిపోతున్నాయి. ఏరోజుకారోజు అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. హైదరాబాద్ నగరం విష జ్వరాలతో నిండిపోయింది. ఎటు చూసినా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు జనాన్ని వెంటాడుతున్న
ఈ భూమి మీద అతి ప్రమాదకరమైన జీవి.. ఏదంటే.. రకరకాల క్రూర జంతువుల గురించి చెబుతాం.. కానీ.. మన ఇంట్లోనే పొంచి ఉన్న ప్రమాదం గురించి మర్చిపోతాం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. అన్ని రకాల జంతువుల కంటే అతి ప్రమాదకరమైన జీవి దోమ. దీని వల్ల రకరకాల వ్యాధుల బారిన పడతాం. ముఖ్యంగా.. మాన్సూన్ సీజన్లో వీటి విజృంభన మామూలుగా ఉండదు. ఈ దోమల ని�
ఎండలతో అల్లాడిపోయిన జనానికి చినుకు పడేసరికి ప్రాణం లేచి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎన్నాళ్లకు గుర్తొచ్చావే వాన అంటూ పాటలు పాడుకుంటూ ఉంటారు. కానీ ఈ వానలతో వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల ఈ సీజన్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. జలుబు: వర్షంలో తడిస్తే ముందుగా వచ్చేది జలుబు దీంతో జ్వరం,దగ్�
మలేరియా బారిన పడకుండా అడ్డుకునే సమర్థవంతమైన వ్యాక్సిన్ను ఆఫ్రికా శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఆఫ్రికాలో ఈ వ్యాక్సిన్పై పైలెట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నారు. కాగా మలేరియాకి విరుగుడు వ్యాక్సిన్ కనుగునేందుకు శాస్రవేత్తలు 30 ఏళ్ల పాటు పరిశోధనలు నిర్వహించారు. రోగకారక క్రిమిలోని సూక్ష్మకణాలపై ఆధారపడి పనిచేయడం వల్ల