తెలుగు వార్తలు » malappuram
COVID-19 Positive: దేశంలోని పలు ప్రాంతాల్లో పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ.. అన్నిచోట్ల కరోనా భయం వెంటాడుతూనే ఉంది. తాజాగా కేరళలోని రెండు పాఠశాలల్లో..
కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తన నియోజకవర్గానికి పంపిన వరద సహాయం ముక్కుతూ..మూలుగుతూ ఓ ఖాళీ షాపులో వృధాగా పడిఉంది. మలప్పురం సమీపంలోని నీలంబూర్ లో ఖాళీగా ఉన్న అంగట్లో..
ఇంట్లో కుటుంబ సభ్యులు చనిపోతున్నా కూడా కనీసం పట్టించుకోని సంఘటనలు కోకొల్లలు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ప్రాణాలు కాపాడానికి ఎగబడి వెళ్లారు మలప్పురం ప్రజలు.
భారీ వర్షాల కారణంగా కేరళలో జనజీవనం స్తంభించిపోయింది. ఇడుక్కిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఘటనా ప్రాంతంలోని శిథిలాల నుంచి ఆదివారం మరో 16 మృతదేహాలను వెలికి తీయడంతో మొత్తం మృతుల సంఖ్య 43కు చేరింది.
గత కొద్ధి రోజులుగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండవాలు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాలు నీట మునిగాయి.
కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అన్లాక్ 1.0 తర్వాత రాష్ట్రంలో కేసులు అమాంతం పెరిగిపోయాయి. ఓ దశలో అక్కడ కరోనా మహమ్మారిని రాష్ట్రం జయిస్తుందనుకున్న వేళ.. ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటం..
కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా బుధవారం నాడు మరో 65 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు.
కరోనా విముక్త రాష్ట్రంగా మారుతుందనుకున్న వేళ.. కేరళలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. శనివారం నాడు తాజాగా మరో 108 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కేరళ లోని మళప్పురంలో గర్భస్థ ఏనుగు మృతిపై స్పందించిన మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ.. కేరళ ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. మీ రాష్ట్రంలోని..
కేరళలోని మళప్పురంలో గర్భంతో ఉన్న ఏనుగు మృతికి కారకులైనవారిపై కఠిన చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ఈ కేసును పోలీసులతో బాటు..