తెలుగు వార్తలు » Makkal Needhi Maiam » Page 2
లోకనాయకుడు కమల్ హాసన్కు కరోనా వచ్చిందంటూ వదంతులు గుప్పుమన్నాయి. ఆయన ఇంటికి స్వీయ నిర్బంధం పోస్టర్ అంటించి ఉండటం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుంది. దీంతో కమల్ ఫ్యాన్స్ తెగ వర్రీ అయ్యారు. అయితే ఆయనకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. సీనియర్ నటి గౌతమి, కమల్ హాసన్ కొంతకాలం సహజీవనం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వ
ఎన్డీయే తరఫున రెండోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి పనులు మొదలయ్యాయి. ఢిల్లీలో ఈ నెల 30న సాయంత్రం 7గంటలకు నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురికి మోదీ ఆహ్వానాలు పంపుతున్నారు. అందులో భాగంగా తాజాగా సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్కు పి
స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ఉగ్రవాది హిందూవేనని, మహాత్మా గాంధీని చంపిన నాధురామ్ గాడ్సే మొదటి టెర్రరిస్ట్ అని సంచలన వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తాజాగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు. అన్ని మతాల్లోనూ ఉగ్రవాదులు ఉన్నారని ఆయన అన్నాడు. తన మాటలకు వస్తోన్న విమర్శల నేపథ్యంలో తాను ఈ వ్యాఖ్య�
భారతదేశంలో మొట్టమొదటి ఉగ్రవాది ఓ హిందూవే అని.. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే పలు చోట్లు కేసులు నమోదయ్యాయి. అటు బీజేపీ శ్రేణులు, హిందూ సంఘాలు కూడా కమల్ వ్యాఖ్యలని తప్పు పట్టాయి. ఈ నేపథ్యంలో బుధవారం మధురైలో ఎన్నికల ప్రచారంలో పాల
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ చేసిన హిందూ టెర్రరిస్ట్ కామెంట్లపై మరింత రగడ రాజుకుంటూనే ఉంది. ఢిల్లీలో సహా పలు ప్రాంతాల్లో కమల్పై కేసులు నమోదు కాగా.. తాజాగా ఆయన సొంత రాష్ట్రంలో రామకృష్ణ అనే వ్యక్తి కమల్పై ఫైర్ అయ్యాడు. హిందూవుల మనోభావాలను కించపరుస్తున్నాడంటూ కమల్పై కరూర్ జిల్లా పోలీస్ స్�
నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హసన్పై బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్ మండి పడ్డారు. స్వతంత్ర భారత దేశంలో తొలి ఉగ్రవాది హిందువు అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కమల్ తమిళనాడులోని అరవకురిచ్చిలో ఓ సభలో మాట్లాడుతూ, దేశంలో తొలి ఉగ్రవాది ఓ హిందూ అంటూ గాంధీని చంపిన నాథూరాం గాడ్సే గురించి ప్రస్తావించారు. దీ�
చెన్నై : కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 24 అంశాలకు మేనిఫెస్టోలో పెద్దపీట వేశారు. భారత ఎన్నికల ప్రక్రియలోకి తొలిసారిగా అడుగుపెడుతున్న మక్కల్ నీది మయ్యం ఎన్నికల హామీలను చిత్త శుద్ధితో అమలు చేసేందుకు కృషి చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ స్పష్టం చేశా�
తమిళనాడు రాజకీయాల్లో ఊహించని సంచలనం చోటు చేసుకుంది. లోకనాయకుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్కు సూపర్స్టార్ రజనీకాంత్ మద్దతు ప్రకటించారు. కమల్ హాసన్ పార్టీ లోక్సభ ఎన్నికల బరిలో ఉండగా.. ఆ పార్టీ తరపున పోటీ చేసేవారికి రజనీకాంత్ మద్దతును తెలిపారు. ఈ విషయాన్ని కమల్ హాసన్ స్వయంగా వెల్లడించారు. ఇటీవల రజనీని కలిసి�
చెన్నై : దక్షణాది సినీ పరిశ్రమలో కోవై సరళ అందరికి సుపరిచితురాలే. తనకంటూ సపరేట్ మేనరిజమ్స్, డైలాగ్ డిలవరీ సెట్ చేసుకున్న ఈ నటీమణి తాజాగా రాజకీయాల వైపు అడుగులు వేశారు. కోవై సరళ శుక్రవారం కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ చేరారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కమల్ హాసన్ కు మద్దతుగా ప్రచారం చేస్తానని ఆమె ఈ సందర
జమ్ముకశ్మీర్ పై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు నిర్వహించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చెన్నైలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పుల్వామా ఉగ్రదాడి ఘటనను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల రాజకీయ నేతలు సరై