తెలుగు వార్తలు » majority
కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటును, ఆయనకు మద్దతుదారులైన 21 మంది ఎమ్మెల్యేల రాజీనామాను మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ తేలిగ్గా తీసుకున్నారు.
మహారాష్ట్రలో అధికార పంపిణీపై బీజేపీ-శివసేన ఇప్పటికీ పేచీ పడుతుండగా.. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ బీజేపీ వైపు మొగ్గారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఈ పార్టీని కోరారు. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవలసిందిగా మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కి సూచించారు. దీనిపై చర్చించేందుకు ఈ పార్టీ కోర్ గ్రూప్ ఆదివారం సమావే�
మహారాష్ట్రలో శివసేన తన వైఖరిపై మరింత పట్టు బిగించింది. బీజేపీతో అటోఇటో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ముఖ్యమంత్రి పదవిపై సేనకు, కమలనాథులకు మధ్య పేచీ నేటికి పదో రోజుకు చేరుకుంది. ‘ మా డిమాండ్లను తీర్చకుంటే మేం ఇతర మార్గాలను వెదుక్కుంటాం ‘ అని సేన అధినేత ఉధ్ధవ్ థాక్రే అన్నారు.. ఈ మేరకు శివసేన తన ‘ సామ్నా ‘ పత్�
పాకిస్థాన్ టూర్ని క్యాన్సిల్ చేసుకుంది శ్రీలంక క్రికెట్ బోర్డు. ఈ నెలలో లంక టీం పాక్లో వన్డే, టీ20 సిరీస్ కోసం పాకిస్థాన్లో పర్యటించాల్సి ఉంది. సిరీస్ ఆడేందుకు శ్రీలంక ప్లేయర్లు నిరాకరించారు. ఈ టూర్కు దాదాపు 10 మంది క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా కెప్టెన్ లసిత్ మలింగతో సహా 10 మంది ఆటగా�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి సీఎం అవుతారా లేదా అనే విషయం తేలాలంటే… మరో నెల రోజులకు పైగా ఎదురు చూడాల్సిందే. ఇదిలా ఉంటే… ఈ సారి కుప్పంలో చంద్రబాబు మెజారిటీ పెరుగుతుందా? పెరిగిన ఓటింగ్ శాతంతో ఏ పార్టీకి ప్రయోజనం? ఇప్పటికే కుప్పం నుంచి డబుల్ హ్యట్రిక్ కొట్టిన చంద్రబాబు మెజారిటీ గత �
టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీ అభ్యర్థుల పేర్లను దాదాపు ఖారురు చేసినట్టు సమాచారం. వారు.. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, విజయనగరం – అశోక్ గజపతి, అరకు – కిషోర్ చంద్రదేవ్, అనకాపల్లి – ఆడారి ఆనంద్, కాకినాడ – చలమల శెట్టి సునీల్, ఏలూరు – మాగంటి బాబు, కర్నూలు – కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, అమలాపురం – జీఎంసీ �