తెలుగు వార్తలు » Major Road Accident
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలమనేరు మండలం బలిజపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఓ కారు లారీని ఢీ కొంది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. కారు బాగా వేగంతో వెళ్తుండటంతో అదుపు తప్పి లారీ కిందకు...
విశాఖ..లోని షిప్ యార్డు ప్రమాద ఘటనలో మృతి చెందిన తమ అల్లుడిని చూసేందుకు వెళ్తున్న ఓ కుటుంబంలోని ఇద్దరితో పాటు, కారు డ్రైవర్ని కూడా రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. శ్రీకాకుళం జిల్లా కంచిలిలో జలంతర కోట నేషనల్ హైవేపై ఆగి ఉన్న లారీని..
ఉత్తర ప్రదేశ్లోని కనౌజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బస్సును మరో వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మరణించగా, మరో 18 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా..
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని.. టూరిస్ట్ బస్సు ఢీ కొనడంతో.. బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ టూరిస్ట్ బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. అయితే పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు ఉత్తరాఖండ్కు చెందిన అల్వాని వాసులుగా గుర్తింప
కడప జిల్లా మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లె సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. ఢీ కొంది. ఈ ప్రమాదంలో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. కాగా.. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గు�
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇబ్రహీంపట్నం వద్ద ఆగి ఉన్న యాసిడ్ లారీని వెనకనుండి కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న గ్రూప్ వన్ ఆడిట్ అధికారి అన్నదాత రాగ మంజీరపై యాసిడ్ పడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. యాసిడ్ పూర్తిగా ఒంటిమీద పడటంతో మంజీర మృతి చ�
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 11 మందితో ప్రయాణిస్తోన్న ఓ కారు ప్రమాదవ శాత్తూ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కాగా.. సమాచారం అందుకున్న
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగవరం మండలం వద్ద.. కారు అదుపు తప్పడంతో.. మంటలు చెలరేగాయి. దీంతో ఐదుగురు సజీవదహనమయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. బాధితులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుది. మృతులంతా తిరుపతికి చెందినవారిగా గుర్తించారు. అ
జమ్మూకాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది. ప్రమాదవశాత్తు లోయలో బోల్తా పడిన ప్యాసింజర్ వ్యాన్. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమం ఉన్నట్టు సమాచారం. బుధాల్ జిల్లా కేవల్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మిగిలి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయిలో గురువారం సాయంత్ర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. మృతుల్లో 12 మంది భారతీయులే ఉన్నారని దుబాయిలోని రాయబార కార్యాలయం వెల్లడించింది. 31 మంది ప్రయాణికులతో వస్తున్న బస్సు మార్గమధ్యంలో ఓ మెట్రోస్టేషన్ వద్ద అదుపు తప్పడంతో ఈ దుర్ఖటన చోటుచేసుకుంది. అతి�