తెలుగు వార్తలు » major economic package
కోవిడ్ 19 ని ఎదుర్కొనే విషయంలో జీ-20 కూటమి దేశాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని విమర్శలు వస్తున్న వేళ.. ఈ వీరి మధ్య చర్చలు జరగడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతుండడంతో, ముఖ్యంగా వలస పోతున్న శ్రామిక జీవులను, రోజువారీ కూలీలను , చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్రం భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది.