Woman kills her 3 kids: ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబంలో తలెత్తిన గొడవలు నాలుగు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. ఇంట్లో కలహాలతో విసిగిపోయిన ఓ వివాహిత
దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనా మహమ్మారి వణికిస్తుంటే.. మరోవైపు ప్రకృతి కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. తాజాగా అసోంలో వరదలు అక్కడి ప్రజల్ని నిరాశ్రయుల్ని చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా యూపీలో భారీ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చిరకలు జారీ చేసింది. యూపీలోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు గంటల్లో
ఉత్తరప్రదేశ్లోని మహోబాలో ఓ పెళ్లి వేడుకలో ఉన్నట్టుండి గందరగోళం నెలకొంది. పెళ్లికి వచ్చిన వారంతా అక్కడ ఏం జరుగుతుందో తెలియక ముక్కున వేలేసుకున్నారు. పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు ఇరు కుటుంబాల పెద్దలు. పెళ్లి భోజనాలతో పాటుగా ..పెళ్లి పీటలపై నవ వధువు రెడీగా ఉంది. బంధువులంతా విచ్చేశారు. ఇక పెళ్లికొడుకు అమ్మాయి మెడల�