తెలంగాణ రాజకీయాలు రోజురోజుకి మారుతున్నాయి. తాజాగా నిన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేసి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మరోవైపు తెలంగాణలో కారు జోరుకు బ్రేకులు వేసేందుకు కమలం పార్టీ పావులు కదుపుతోంది. సీఎం కేసీఆర్కి ధీటుగా తమ పార్టీ నుంచి సీనియర్ నేతను రంగంలోకి ద
టాటా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.. టాటా స్ట్రైవ్ ఎక్స్టెన్షన్ సెంటర్ను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రారంభించారు. జగిత్యాల జిల్లా మేట్పల్లిలోని అమ్మక్కపేట వైఎస్ఆర్ కాలనీలో ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జీయర్ స్వామి, మై హోం గ్రూప్ అధిన