సోమవారం జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలపై అన్ని ఎగ్జిట్ పోల్స్లోనూ బీజేపీ విజయం సాధించబోతున్నట్టుగా ఫలితాలు వచ్చాయి. మహారాష్ట్ర, హర్యానాల్లో కమలం పార్టీనే మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నట్టుగా పేర్కొన్నాయి. టీవీ9 మరాఠీ ఎగ్జిట్పోల్: మహారాష్ట్రలో మొత్తం 288 స్ధానాలుండగా వీటిలో బీజేపీకి 197, కాంగ్రెస్ 75 స్ధ�
సోమవారం జరిగిన మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల పోలింగ్లో పాల్గొనేందుకు ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చారు. ఆయా రాష్ట్రాల్లో శతాధిక వృద్ధులు సైతం ఓటు హక్కు వినియోగించుకోడానికి కష్టమైనా సరే ఉత్సాహంగా ముందుకు వచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పూణెలోని లోహెగావ్ ప్రాంతానికి చెం
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. ఆయా పార్టీల నేతలు తమ విమర్శల వాడిని పెంచుతున్నారు. ముఖ్యంగా బీజేపీ, ఎంఐఎం నేతల మధ్య మెనిఫెస్ట్ వార్ నడుస్తోంది. వీరసావర్కర్ పేరు భారత రత్నకు సిఫార్సు చేస్తామన్న బీజేపీ ప్రకటన రాజకీయంగా దుమారం రేపుతోంది. మహారాష్ట్ర ఎన�
ఎన్నికలు రాబోతున్న తరుణంలో బీజేపీ తీసుకునే నిర్ణయాలు భలే ఉంటాయి. అమాంతం ధరలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా ఉల్లిగడ్డల ధరలైనా, పెట్రోల్ ధరలైనా సరే కూడా. ఇదేమీ కొత్త కాదు. ఇప్పుడు పెట్రోల్ ధరలు రోజు రోజుకు తగ్గుతున్నాయని అందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు ఇలాగే తగ్గుతాయనేది గత సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన దాన్ని బట్టి అర్ధ�