Maharashtra - Eknath Shinde: శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్కు లేఖ రాశారు. శివసేన లెజిస్లేచర్ పార్టీ..
Maharashtra Political Crisis: మహా సంక్షోభం మరింతగా ముదురుతోంది. ఏక్నాథ్ షిండే దెబ్బకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే విలవిలలాడిపోతున్నారు...
కొన్ని రోజులుగా నిలకడగా నమోదవుతున్న రోజువారి కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు, అధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనే అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు...
మహారాష్ట్రలో(Maharashtra) రేపటి నుంచి మాస్కులు ధరించడం తప్పనిసరి కాదని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరాఠీ నూతన సంవత్సరం అయిన గుడిపడ్వా సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని...
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ( Dawood Ibrahim)తో సంబంధం ఉందనే ఆరోపణలతో NCP నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ను(Nawab Malik) బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు( Enforcement Directorate) అధికారులు అరెస్ట్ చేశారు.
Sanjay Raut's letter to Venkaiah Naidu: సంచలన ఆరోపణలతో నిత్యం వార్తల్లో ఉండే శివసేన (Shiv Sena) ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చిందేకు కొందరు కుట్ర పన్నుతున్నారంటూ
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో వైన్ అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.
Whiskey Scotch: మద్యం ప్రియులకు శుభవార్త. మహారాష్ట్రలో ఇప్పుడు ఇంపోర్టెడ్ విస్కీ, స్కాచ్ ధరలు తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వం వీటిపై ఎక్సైజ్ సుంకాన్ని 50 శాతం తగ్గించింది.
రాష్ట్రంలో వైరల్ సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి కొన్ని గ్రామాలు చేసిన ప్రయత్నాలకు విపరీతంగా ఆకర్షితులైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే “మై విలేజ్ కరోనా ఫ్రీ” పోటీని..
Pediatric Wards: దేశంలో కరోనావైరస్ మహమ్మారి తీవ్రంగా విస్తరిస్తోంది. ఇప్పటికే సెకండ్ వేవ్తో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. మరికొన్ని రోజుల్లో థర్డ్ వేవ్