పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ అంశంపై మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంధన ధరలపై త్వరలోనే వ్యాట్ తగ్గిస్తామన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో ఏక్ నాథ్ షిండే...
మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి పీఠం దక్కడంపై ఆ రాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిండే స్పందించారు. బీజేపీ (BJP) లీడర్ దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నట్లు తాను భావించానని, కానీ యాధృచ్ఛికంగా ఆ పదవి తనకు దక్కిందని అన్నారు...
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఏకనాథ్ షిండేతో ప్రమాణ స్వీకారం చేయించారు. అదే సమయంలో ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
మహారాష్ట్రలో(Maharashtra) నెలకొన్న రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే రెబల్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం వ్యతిరేకత ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అనుక్షణం ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈ క్రమంలో...
గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర సీఎంపై సంచలన ఆరోపణలు చేస్తూ..వార్తల్లో హాట్టాపిక్గా నిలుస్తున్న అమరావతి ఎంపీ నవనీత్ రాణా మరోమారు ఉద్ధవ్థాక్రేపై ఘాటు వ్యాక్యలు చేశారు. ఉద్ధవ్ థాక్రే
మహారాష్ట్రలో ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఈ ఎపిసోడ్లో నవాబ్ మాలిక్ను సమర్థిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.