మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇటీవల పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన నటించబోయే కొత్త సినిమాల ప్రకటనలు వచ్చాయి.
కీర్తి సురేష్ కెరీర్లో గుర్తిండిపోయే చిత్రాల్లో మహానటి కచ్చితంగా మొదటి స్థానంలోనే ఉంటుంది. ఇక ఆ సినిమాతో ఆమెకు వచ్చిన గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది. 'మహానటి' సినిమా మొదలు వరుసగా బయోపిక్లు వస్తూనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు తెలుగులో హీరోయిన్గా, నిర్మాతగా ప్రముఖ సీనియర్ నటి విజయ నిర్మల జీవితంపై కూడా బయోపిక్ వస్తుందని..
2020 సంవత్సరానికి గానూ బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. టాలీవుడ్ ప్రేక్షకులు మరో క్రేజీ ప్రాజెక్ట్ను తెరపైన చూడబోతున్నాయి. బాహుబలి(Baahubali)తో దేశవ్యాప్తంగా క్రేజ్ను సంపాదించుకున్న ప్రభాస్(Prabhas) తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ‘మహానటి'(Mahanati)తో విమర్శకుల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న నాగ్ అశ్విన్ దర్�
తెలుగు జనాలు కీర్తి సురేష్ను మర్చిపోయే ప్రసక్తే లేదు. ఎందుకంటే..మహానటి సావిత్రి పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేసి తెలుగువారి గుండెల్లో పర్మనెంట్ ప్లేసు సంపాదించుకుంది ఈ హీరోయిన్.
మహానటి.. టాలీవుడ్లో ఈ పేరుకు ఎంత గొప్ప చరిత్రో ఉందో.. ఆ పేరుతో వచ్చిన సినిమాకు అంతే ప్రత్యేక స్థానం ఉంది. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు అందడంతో పాటు.. పలు అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఇక ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించలేదు, జీవించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు
దక్షిణాదికి సంబంధించిన 66వ ఫిలింఫేర్ అవార్డు వేడుక సంబరాలు శనివారం చెన్నైలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంకు చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు. రెజీనా, సందీప్ కిషన్లు వ్యాఖ్యతలుగా వ్యవహరించారు. ఇక తెలుగులో రంగస్థలం, మహానటి చిత్రాలకు ఈ ఏడాది అత్యధిక అవార్డులు వరించాయి. ఉత్తమ నటుడిగా రామ్ చరణ్(�
ఒక్క హిట్ ఇచ్చారంటే చాలు.. ఆ దర్శకుడికి పేరు కొన్ని నెలల పాటు అందరి నోళ్లల్లో నానుతుంటుంది. ఇక ఆ దర్శకుడి నెక్ట్స్ సినిమా ఏంటి..? ఏ స్టార్ హీరోతో తీస్తాడు..? ఎలాంటి సినిమా తీస్తాడు..? ఇలా పలు ప్రశ్నలు వరుసగా వస్తుంటాయి. అంతేనా.. ఆ దర్శకుడు ఆ స్టార్ హీరోతో తీయబోతున్నాడు..? ఈ స్టార్ హీరోను డైరెక్ట్ చేయబోతున్నాడు..? అంటూ పుకార్లు క�
‘అలా మొదలైంది’ సినిమాతో దర్శకురాలిగా టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన నందిని రెడ్డి అనతి కాలంలోనే మంచి పేరును సంపాదించుకుంది. ఇక ఈ ఏడాది సమంతతో తెరకెక్కించిన ‘ఓ బేబి’తో నందిని రెడ్డి పేరు మరోసారి వినిపించింది. కొరియన్ చిత్రం రీమేక్ అయినప్పటికీ.. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా నందినిరెడ్డి ఈ మూవీని అద్భుతంగా తెరకెక్క�
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తమిళ్లో విజయం సాధించిన ‘జిగర్తాండ’ రీమేక్ను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా అద్భుతంగా తెరకెక్కించాడు హరీశ్ శంకర్. ఇక ఈ మూవీకి వరుణ్ తేజ్ యాక్టింగ్ మెయిన్ అస్సెట్. విలన్ పాత్రలో వరుణ్ అదరగొట్టేశాడు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో