తెలుగు వార్తలు » Mahabubnagar District
ఊరంతా వనవాసానికి బయలుదేరింది. నిజమే ఈ ఊరు ఊరంతా అడవి బాట పట్టింది. అన్ని ఇళ్లకూ తాళాలు వేసి మరీ వెళ్లిపోయారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో...
Kalthi Kallu: తెలంగాణలో కల్తీ కల్లు కోరలు చాస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో అమాయకులు కల్తీ కల్లుకు బలి అయిపోతున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన నారాయణపేట మార్కెట్కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డితో...
ఈ మధ్య పీటల దాకా వచ్చి పెటాకులు అయిన పెళ్లిళ్ల ఘటనలు అనేకం చూశాం. ఆ మధ్య ఒక వధువు అందరిముందే తన ప్రియుడికి ముద్దు ఇచ్చింది.
పాలమూరు జిల్లాలో కల్తీ కల్లు ఏరులైపారుతోంది. పట్టించుకునే నాథుడు లేకపోవడంతో నాటుసారా కూడా గుప్పుమంటోంది. పల్లెలు, బస్తీల్లో మళ్లీ నాటుసారా తయారీ, సరఫరా పెరిగిపోవడంతో జనం మత్తులో మునిగితేలుతున్నారు.
టెక్సాస్ రోడ్డు ప్రమాదంతో మహబూబ్నగర్ జిల్లా పెద్దచింతకుంటలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కూతురు మౌనికకు పెళ్లి సంబంధం చూసేందుకు నరసింహ రెడ్డి దంపతులు అమెరికా వెళ్లారు.
పేదల తిరుపతిగా పేరొందిన మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మపురం గ్రామం కాంచన గుహలో వెలసిన శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసంలో ప్రారంభమై రెండు రోజులపాటు ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి అలంకార ఉత్సవం ఈరోజు సందడిగా జరిగింది. వన
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం దుందుబీ వాగులో విషాదకర ఘటన నెలకొంది. మున్ననూర్ కాల్వ బ్రిడ్జి దగ్గర ట్రాక్టర్ బోల్తా పడింది. ఆ ప్రమాదంలో వాడ్యియాల గ్రామానికి చెందిన కరుణాకర్ గౌడ్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఆ సమయంలో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో కరుణాకర్ ప్రాణాలు కాపాడ్డం సాధ్యపడలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు, గ్రామ�
మత్యకారులు చేపల కోసం వేసిన వలలో భారీ మొసలి చిక్కింది. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామంలో ఈ వింత చోటుచేసుకుంది. స్థానిక నాన్ చెరువులో మత్యకారులు చేపల కోసం వేసిన వలలో భారీ మొసలి చిక్కుకుంది. ఉదయం చెరువు దగ్గరకు వెళ్లిన మత్స్యకారులు వలలో మొసలిని చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మొసలిని బయటకు తీయడానిక�
అతివేగం రెండు ప్రాణాలను బలితీసుకుంది. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు, రెండు బైకులు ఢీనకొడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.