Covid Vaccine Dry Run: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంటే మరోవైపు వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు ....
మహబూబ్ నగర్కు చెందిన ఓ ఆటోవాలా చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్గా మారింది. ఏకంగా పోలీస్ శాఖే ఈ విషయమై ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అయితే అతను చేసిన ఘనత ఏంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపడక మానరు. ఇంతకీ విషయమేంటంటే..
దిశ సంఘటన సెగలు దేశవ్యాప్తంగా రగులుతూనే ఉన్నాయి. అమాయకమైన ఆడపిల్లపై దుండగులు జరిపిన దమనకాండలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. దిశపై అత్యాచారానికి పాల్పడిన కామాంధులు ఆమెను అతిదారుణంగా హతమార్చారు. ముక్కు, నోరు అదిమి పట్టి ఊపిరాడకుండా చేశారని, ప్రాణం పోయిన తర్వాత నేరం బయటపడకుండా ఉండడం కోసం పెట్రోల్ పోసి తగలబె�
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ హత్యాచారం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు అనుమతిని ఇచ్చింది. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ మొదటి అదనపు సెషన్స్, జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టుగా ప్రకటించారు. అయితే దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాల
తెలంగాణలో భానుడి ప్రతాపానికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్కరోజులోనే వడదెబ్బకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. లింగాల మండలంలోని అవుసలికుండకు చెందిన 55 ఏళ్ల దినసరి కూలి కేతావత్ సేవ్యా ఎండతీవ్రతకు ప్రాణాలు కోల్పోయాడు. పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పాములలో వ్యవసాయపొలంలో పశువులు మేపుతూ
కాంగ్రెస్ పార్టీకి షాక్ల మీద షాకులు కొడుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో కోలుకోవడం కూడా కష్టమే అన్నట్టు తగులుతోంది. తాజాగా.. పార్టీ మొత్తానికి భారీ షాక్ కొట్టింది. పార్టీలో సీనియర్ లీడర్, మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలోకి చేరారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారెక్కుతుండడంతో కలవరం చెందుతున్న హైకమాండ�
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (టీఎస్డీపీఎస్) ఒక ప్రకటనలో పేర్కొంది. ఆదివారం గరిష్ఠంగా నాగర్కర్నూల్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 39.3, జగిత్యాల, వనపర్తిలో 39.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయ�
మహబూబ్ నగర్లో సోలార్ మొబైల్ చార్జింగ్ కేంద్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కలెక్టర్ ఆదేశాలతో ఏర్పాటుచేసిన ఈ సోలార్ మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు మంచి ఫలితాలనిస్తున్నాయి. నిత్యం ఏదో పనిమీద నగరానికి వచ్చే ప్రజలు స్థానిక వాసుల కోసం అధికారులు ఈ ఏర్పాటు చేశారు. ఫోన్ లో ఛార్జింగ్ అయిపోగానే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ స�
దేశవ్యాప్తంగా అమరవీరులకు ఘన నివాళి అర్పిస్తున్నారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వీర సైనికుల మృత దేహాలను వారి సొంత ఊళ్లకు పంపారు. దీంతో ఆయా గ్రామలు భారత్ మాతాకీ జై నినాదంతో మార్మోగుతున్నాయి. అదేవిధంగా తెలంగాణాల మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరులో భారత జవాన్లపై దాడిని నిరసిస్తూ జర్నలిస్టులు, ఆర్యవైశ్య సంఘం, టీఆర్ఎస్ కార్యకర్తల�
మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో ఓ హాస్టల్ వార్డన్ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి సెల్ ఫోన్ లో అశ్లీల చిత్రాలు చూపించి, లైంగికంగా వేధింపులకు ప్రోత్సహిస్తున్నాడని ఆమె తల్లితండ్రల వద్ద వాపోయింది. దీంతో తల్లితండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయణ పేటల�