శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో ఈ మహాక్రతువు కొనసాగుతోంది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివస్తున్న భక్తులు 216 అడుగుల భగవద్రామానుజ చార్యుల విగ్రహాన్ని దర్శించుకుని మైమరిసిపోతున్నారు.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్కు కరోనా పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కరోనా లక్షణాలు..
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్పై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలను నిరసిస్తూ.. ఆయన సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.
గతేడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అప్పుడే కష్టకాలం ఎదుర్కొంటోంది. మిత్రపక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. దీంతో అత్యల్ప మెజారీటీ ప్రభుత్వాన్ని నడుపుతున్న కమల్ నాథ్.. ప్రస్తుతం ప్రభుత్వం పడిపోకుండా జాగ్రత్తపడుతు�