భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పెద్దలు తమ పెళ్లికి నిరాకరిస్తారేమోననే మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్యానికి పాల్పడింది. జూలూరుపాడు మండలం ,అన్నారుపాడు గ్రామానికి చెందిన గూగులోత్ గోపీచంద్ (22) అదే గ్రామానికి చెందిన లావుడియా సింధు (21) ఇద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇరు కు�
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్కు చెందిన మల్లేశ్(19), శిల్ప(17) ప్రేమించుకున్నారు. అయితే.. వీరి వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో విడిపోయి బతకడం కంటే కలిసి చనిపోదామని నిర్ణయించుకున్న ప్రేమజంట.. ఊరి బయట ఓ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా.. ఈ రోజు పొలంలో ఉదయం నిర్జీవంగా పడివున్