భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు లో చేపల లోడుతో వెళ్తున్న లారీ ఒకటి బోల్తా పడింది. భద్రచలం క్రాస్ రోడ్డు వద్ద తెల్లవారుజామన చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది.
ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ఎవ్వరూ ఊహించలేరు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎదుటి వారు జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం తప్పదు. తాజాగా జరిగిన ఓ ఘటన గగుర్పాటుకు గురి చేస్తోంది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టింది.
Truck parts continue to roll on road: సోషల్ మీడియా ప్రపంచంలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాంటి వాటిల్లో ఫన్నీగా మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి వీడియోల్లో
Five youth killed: ఆ యువకులంతా ప్రాణ స్నేహితులు. వారంతా ఇంజనీరింగ్ పూర్తిచేసి పట్టాలు పొందారు. ఉద్యోగంలో చేరి తల్లిదండ్రుల కలను నెరవేర్చాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఓ కంపెనీలో ఇంటర్వ్యూకు