తెలుగు వార్తలు » Lord Ayyappa
అవకాశం లేనిచోటే ప్రజలను బురిడీ కొట్టించి నగదు నొక్కేస్తారు సైబుర్ కేటుగాళ్లు. ఇక అవకాశం చిక్కితే ఏ రేంజ్లో రెచ్చిపోతారో ప్రత్యేకంగా చెప్పాలా..?.
కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయ ద్వారాలు త్వరలోనే తెరుచుకోనున్నాయి. టోకెన్ విధానం అమలు చేస్తూ...శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ శనివారం వెల్లడించారు. దాదాపు మూడు నెలల అనంతరం
అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం చేధువార్త తెలిపింది. ప్రస్తుతం కరోనా ప్రభావం రాష్ట్రంలో ఎక్కువగా ఉండటంతో.. పినరయ్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకోంటోంది. కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా అక్కడ జరిగే అన్ని కార్యక్రమాలకు చెక్ పెట్టింది. ఈ క్రమంలో ఈ నెల 29 నుంచి శబరిమల ఆలయంలో 10 రోజుల పాటు జరిగే వార్షికోత్సవాలకు
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ప్రముఖ సింగర్ ఏసుదాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దయచేసి మహిళలు శబరిమలకు వెళ్లడం మానుకోవాలని ఆయన కోరారు. మహిళల ప్రవేశం వలన దీక్షలో ఉన్న స్వాముల నిగ్రహం దెబ్బతింటుంది. గతంలో అయ్యప్ప స్వాములు మహిళల ముఖం కూడా చూసేవాళ్లు కాదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎవరైనా మహిళ శబరిమలకు వెళ్తే �
కేరళలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. గతేడాది 2018లో అన్ని వయసుల మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చు అంటూ ఇచ్చిన తీర్పు ఫైనల్ కాదని.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బాబ్డే గురువారం తెలిపారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి విస్తృత ధర్మాసనం చూస్తోందని సుప�
ట్రావెన్ కోర్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి శబరిమల అయ్యప్పస్వామి ఆలయం గర్భగుడి సమీప ప్రాంతంలో మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు దేవస్వోమ్ బోర్డు.. బుధవారం ప్రకటించింది. గతకొద్ది రోజులుగా.. సోషల్ మీడియాలో శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి సంబంధించిన గర్భగుడి చిత్రాలు, ఆలయ పరిసర ప్రాంతాలకు సంబంధిం�
అయ్యప్ప దర్శనానికి ముందు భక్తులు మసీదుకు వెళ్తారని మీకు తెలుసా ? మీకు తెలియని మరో ఆసక్తికర విషయం ఏంటంటే మరికొందరు భక్తులు అయ్యప్ప దర్శనం తర్వాత చర్చికి వెళ్లి ప్రార్థనలు కూడా చేస్తారు. ఎన్నో ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అసలు అయ్యప్ప భక్తులకు మసీదు, చర్చిల్లో ఏం పని ?..ఈ స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం. అయ్యప్
మకర సంక్రాంతి పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది మకర జ్యోతి ! ఈ జ్యోతిని కనులారా వీక్షిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని అయ్యప్ప భక్తుల ప్రగాఢ నమ్మకం. సాయం సంధ్య వేళ పొన్నంబళమేడు పర్వతంపై కన్పించే వెలుగు అయ్యప్ప మహిమగానే భక్తులు భావిస్తారు. అసలు మకర జ్యోతి నిజమా ? కల్పితమా ? ట్రావెన్ కోర్ బోర్డు ఏమంటోంది ? కేరళలోని ప్రసిద్�
వారు అయ్యప్ప మాలలో ఉన్నారు. ఆ హరిహరుల పుత్రుడిని ఎంతో భక్తితో కొలుస్తున్నారు. అప్పుడు కూడా ఆ స్వామి అలంకారం కోసం తామరపూలను తెద్దామని వెళ్లారు. కానీ అంతలోనే ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు అయ్యప్ప మాలలో ఉన్న భక్తులు చెరువులోనే మునిగిపోయి తనువు చాలించారు. విశాఖ జిల్లా పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్�