తెలుగు వార్తలు » Lok sabha Polls 2019
ఎన్నికలు ముగిశాయో లేదో పెట్రో ధరలు ఎగసెగసి పడుతున్నాయి. ఇవాళ రెండో రోజూ పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్ సహా, తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ధరల ప్రభావం కనిపించబోతోంది. మొత్తంగా పెట్రోల్ ధర 5 పైసలు, డీజిల్ ధరలు 9 పైసల చొప్పున పెరిగాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.75.48, డీజిల్ ధర 71.99కు చేరింది. అటు అమరావతిలో కూడా పె�
న్యూయార్క్: భారత్ ఎన్నికల కోలాహలం ముగింపు దశకు వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంమైన భారత్లో సార్వత్రిక ఎన్నికలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందుకే అమెరికాకు చెందిన ప్రఖ్యాత వీక్లీ మ్యాగజైన్ ‘టైమ్’ కూడా ఈసారి భారత ఎన్నికలపై ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ ఎడిషన్ తీసుకొచ్చింది. దాన�
దేశంలోకి కొన్ని రాష్ట్రాలకి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్ ప్రారంభమైన సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారికి ప్రత్యేక సందేశమిచ్చారు. ‘‘దేశవ్యాప్తంగా కోట్లాది మంది యువకులు.. ముఖ్యంగా తొలిసారి ఓటు వేయబోతున్నవారు తమ ఓటు హక్కును విని�
దేశ వ్యాప్తంగా రేపు మూడోదశ పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 14 రాష్ట్రాల్లోని 115 లోక్సభ నియోజక వర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. దక్షిణాది రాష్ట్రాల్లోని 34 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులోని వేలూరు నియోజకవర్గం మినహా.. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో మూడో దశ పోలింగ్తో ఎన్నికల ప్రక్ర
రెండో దశ ఎన్నికలకు సంబంధించి… తమిళనాడు, కర్ణాటకలో ప్రచారం ముగిసేలోపే… ఐటీ అధికారులు దాడులతో విరుచుకుపడ్డారు. ప్రధానంగా ఎన్డీయే కూటమికి సవాల్ విసురుతున్న DMK, JDS పార్టీల నేతలు, వాళ్ల బంధువులు, సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేశారు. తూత్తుకుడి లోక్సభ నియోజకవర్గం డీఎంకే అభ్యర్థి కనిమొళి నివాసం, కార్యాలయంలో మం�
డార్జిలింగ్: ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు దాడిని పెంచారు. తనను తాను ప్రచారం చేసుకోవడానికే ఆయన ప్రాధాన్యతనిస్తున్నారని ఆమె ఆరోపించారు. పుల్వామా ఉగ్రదాడిపై ఆయన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో డార్జిలింగ్లోని చౌక్బజార్లో �
న్యూఢిల్లీ : బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోను మరి కాసేపట్లో విడుదల చేయనుంది. “సంకల్ప్ పత్ర్” పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నట్లు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా మేనిఫెస్టోని రూపొందించినట్లు అరుణ్ జైట్లీ తెలిపారు. బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రధానంగా ఉగ్రవాదం, అభివృద్�
వయనాడ్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం వయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వెంట సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. నామినేషన్ అయ్యేంతవరకు ప్రియాంక రాహుల్కి తోడుగా ఉన్నారు. వయనాడ్ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు రాహుల్కు భారీ స్వాగతం పలికారు. నామినేషన్ అ
మధుర: బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని మధుర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఒక వ్యవసాయ క్షేత్రంలో కొడవలి చేతబట్టి స్వయంగా వరిపంట కోశారు. ఇక అక్కడ ఉన్న మహిళా రైతులను వరి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా ఆమె ఆ ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేయడంతో అవి �
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రయాగ్రాజ్ పార్లమెంట్ స్థానాన్ని చిర్పి భవాని అనే ట్రాన్స్జెండర్కు కేటాయిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) నేత సంజయ్ సింగ్ ప్రకటించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బీజేపీ ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల వర్గ�