తెలుగు వార్తలు » LOK SABHA POLL-2019
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల జోష్ బీజేపీ శ్రేణుల్లో చాలా ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. మెజారిటీ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ రావడంతో ఆ పార్టీలో జోష్ తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ ఫలితాలు వెలువడ్డ తెల్లారే యూపీలో అధికార బీజేపీ భాగస్వామ్య పక్షమైన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ రాజ్బర్ను మంత్రి�
శ్రీనగర్:జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు వచ్చే ముందు పాక్ తో చిన్నపాటి యుద్ధ వాతావరణం ఉంటుందని.. తాను ముందే ఊహించినట్లు అన్నారు. అంతేకాదు ఈ సర్జికల్ స్ట్రైక్స్ కూడా ఎన్నికల నేపథ్యంలో జరిగాయని అన్నారు. అయితే ఈ ఉద్రిక్తతల కారణంగా