ఆధునిక సాంకేతిక ప్రపంచంలో సమాచార విప్లవాన్ని మన ముందు ఉంచింది ‘గూగుల్’. ఏ అంశంపై అయినా తగిన సమాచారం కావాలంటే గూగుల్ పై ఆధారపడాల్సిందే. గూగుల్ తన వార్షిక సంవత్సర డేటాను.. భారతదేశంలో ప్రజలు ఎక్కువగా శోధించిన అంశాల జాబితాను విడుదల చేసింది. అందులో మొదటి పది స్థానాల్లో వరుసగా క్రికెట్ ప్రపంచ కప్, లోక్సభ ఎన్నికలు, చంద
ఉత్తర్ప్రదేశ్లోని అలీఘడ్లో ఓ ముస్లిం మహిళ బీజేపీలో చేరిందని.. అద్దె ఇంటి యజమని ఇల్లు ఖాళీ చేయమన్న ఘటన చోటుచేసుకుంది. అలీఘడ్కు చెందిన గులిస్థానా అనే వివాహిత ఆదివారం బీజేపీ సభ్యత్వం స్వీకరించింది. ఈ విషయం తెలుసుకున్న అద్దె ఇంటి యజమాని తన పట్ల అమర్యాదగా మాట్లాడటమే కాకుండా తక్షణమే ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశించాడు. దీం�
దాణా కుంభకోణం కేసులో అరెస్టైన లాలూ ప్రసాద్ యాదవ్.. రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే.. కొన్ని రోజుల నుండి ఆయన జైలులో ముద్ద ముట్టడం లేదట..! ఎవరితోనూ మాట్లాడటం లేదట..! లోక్సభ ఎన్నికల ఫలితాల గురించి తెలిసినప్పటి నుంచి ఆయన ఇలానే ప్రవర్తిస్తున్నారని జైలు అధికారులు చెబుతున్నారు. కేవలం ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం మాత
సార్వత్రికి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ యూపీలోని రాయ్ బరేలీ స్థానం నుంచి మరోసారి గెలిచారు. మొత్తం 81 స్థానాలు ఉన్న యూపీలో కేవలం ఒకే ఒక సీటును మాత్రమే కాంగ్రెస్ దక్కించుకుంది. అయితే ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి సోనియా గాంధీ లేఖ రాశారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగిన ఎన్డీయే సమావేశంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా, పార్టీ సీనియర్ నేతలు, కొత్తగా ఎన్నికైన బీజేపీ, ఎన్డీయే ఎంపీలు హాజరయ్యారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీ పేరును శిరోమణి అకాలీదళ్ న
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇవాళ సమావేశం అయ్యింది. సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమిపై సుమారు నాలుగు గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల ఫలితాలపై కమిటీ విశ్లేషించింది. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్�
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన సొంత రాష్ట్రం గుజరాత్ వెళ్లనున్నారు. సాయంత్రం తన తల్లి హీరాబెన్ ఆశీస్సులు తీసుకుంటానని మోదీ ట్వీట్ చేశారు. వారణాసి లోక్సభ స్థానం నుంచి ప్రధాని మోదీ 4.8 లక్షల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలిచింది. కాగా, గతేడాది కూడా మోదీ విజయం సాధించిన �
ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా ఇవాళ రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడటంతో.. నూతనంగా గెలిచిన లోక్సభ అభ్యర్థుల జాబితాను రాష్ట్రపతికి అందజేశారు. #WATCH Delhi: Chief Election Commissioner Sunil Arora submits the list of winners of #LokSabhaElections2019 to President Ram Nath Kovind. pic.twitter.com/eDGiCtDmVS — ANI (@ANI) May 25, 2019 కాగా, కేంద్ర మంత్రివర్గం సూచన మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవ�
దేశవ్యాప్తంగా 17వ లోక్సభ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఎన్డీయేనా..? యూపీయేనా..? అన్నట్లు సాగిన ఈ ఎన్నికల్లో 348 సీట్లతో ఎన్డీయే ఇంతవరకు సాధించని గ్రాండ్ విక్టరీని నమోదు చేసుకుంది. కాగా ఈ ఎన్నికల్లో ధనవంతులు కూడా చాలామందే పోటీ చేశారు. ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్లో అత్యధిక ధనవంతులుగా పేరొందిన టాప్-10మంది ఎంపీ అ�
ఎవరూ ఊహించని రీతిలో వైఎస్ఆర్సీపీ ఏపీ ఎన్నికల్లో మేజికల్ ఫిగర్ను అందుకోగా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఇక ఏపీ సీఎం పదవిని చేపట్టే వారిలో జగన్ మూడో పిన్న వయస్కుడిగా నిలుస్తాడు. ప్రస్తుతం వైఎస్ జగన్ వయసు 46 సంవత్సరాల ఆరు నెలలు. ఇది వరకు కేవలం ఇద్దరు మాత్రం ముఖ్యమంత్రి పదవిని అధిరోహ�