పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 18నుంచి ప్రారంభం కానున్నాయి. వీటిపై చర్చించేందుకు రేపు ఆల్ పార్టీ మీటింగ్ను లోక్ సభ స్పీకర్ నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్లో ఈ భేటీ ప్రారంభం కానుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీల ప్రతినిధులకు పార్లమెంట్ కార్యాలయం ను
లోక్ సభ ఎన్నికల ముందు మహారాష్ట్రలో తమ పార్టీ స్టార్ కాంపెయినర్ గా భావించి టికెట్ కూడా ఇఛ్చిన కాంగ్రెస్ పార్టీని బాలీవుడ్ నటి, ఈ పార్టీ నేత ఊర్మిళా మటోండ్కర్ వీడారు. అయిదు నెలల పాటు కాంగ్రెస్ లో సాగిన ఈమె మంగళవారం పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో అంతర్గత రాజకీయాలు మరీ ముదిరిపోయాయని, చిల్లర రాజకీయాలకు తనను పావుగా విన�
తెలుగు రాష్ట్రాల్లో బలపడాలనే ఆలోచనతోనే బీజేపీ ఇప్పటికే రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. సామ, దాన, భేద, దండోపాయాలలో ఏదో ఒకదాన్ని వాడటం..రాష్ట్రంలో పాగా వేయడం బీజేపీకి దినచర్యగా మరింది. భారీ విజయంతో మోదీ – షా ద్వయం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక.. ప్రతి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని, దేశ వ్యాప్తంగ�
సీఎం రమేశ్..ఒకప్పుడు టీడీపీలో ట్రబుల్ షూటర్. పార్టీ ఆర్థిక వ్యవహారాల దగ్గర్నుంచి, అసంతృప్త నాయకుల బుజ్జగింపులు, కొన్ని చోట్ల సీట్ల కేటాయింపుల్లో కూడా ఆయన చక్రం తిప్పేవారు. ఒకరకంగా చంద్రబాబుకు రైట్ హ్యాండ్ అనుకోండి. కానీ గత ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాభవంతో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. తాజాగా ఆయనకు అక్కడ కూడా తన టాలెంట
సూపర్స్టార్ రజినీకాంత్ ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో కాబోయే ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి, జయలలిత మాదిరిగానే నరేంద్ర మోదీ ప్రజాకర్షక నేత అని ఆయన అభిప్రాయపడ్డాడు. ఎన్డీయే రెండోసారి అధికారంలోకి రావడానికి మోదీ ప్రభంజనం దోహదపడిందన్న ఆయన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, క�
సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దాని కంటే ఎక్కువ మెజార్టీతో ఘనమైన విజయం సాధించింది కమలదళం. దీనితో మరోమారు కేంద్రంలో పాగా వేయడమే కాదు రెండోసారి కూడా ప్రధాని మంత్రిగా నరేంద్రమోదీ అధికార పగ్గాలను చేపట్టనున్నారు. ఈ నెల 30వ తేదీ రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్లో నరేంద్రమోదీ రెండోసారి ప్రధాని మంత్రిగ�
ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఓటమికి బాధ్యత వహిస్తూ.. ఇప్పటికే పలు రాష్ట్రాల పీసీసీలు తమ పదవులకు రాజీనామా చేయగా.. ఆ లిస్ట్లో తాజాగా పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునీల్ జక్కర్ చేరారు. గురుదాస్పూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన సునీల్.. బీజేపీ అభ్యర్థి, నటుడు సన్నీడియోల్
దేశవ్యాప్తంగా 17వ లోక్సభ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఎన్డీయేనా..? యూపీయేనా..? అన్నట్లు సాగిన ఈ ఎన్నికల్లో 348 సీట్లతో ఎన్డీయే ఇంతవరకు సాధించని గ్రాండ్ విక్టరీని నమోదు చేసుకుంది. కాగా ఈ ఎన్నికల్లో ధనవంతులు కూడా చాలామందే పోటీ చేశారు. ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్లో అత్యధిక ధనవంతులుగా పేరొందిన టాప్-10మంది ఎంపీ అ�
తన ఇంట్లో మొత్తం తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారని, కానీ తనకు ఐదు ఓట్లే పడ్డాయని లోక్సభకు పోటీ చేసిన ఓ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. సొంతవాళ్లే తనకు ఓటేయలేదని ఆయన మీడియా ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. పంజాబ్లో ఈ సంఘటన జరగగా.. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పంజాబ్లోని జలంధర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగ�
ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. 175 సీట్లకు గానూ 151 అసెంబ్లీ స్థానాలు.. 25 లోక్సభ స్థానాలకు గానూ 22 సీట్లను సొంతం చేసుకొని.. ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ.. జగన్ ముందు ఇప్పుడు పెను సవాళ్లున్నాయి. వాటిలో ముఖ్యమైనది ప్రత్యేక హోదా. రాష్ట్ర విభజన సమయంలో �