తెలుగు వార్తలు » Lok Sabha Election2019
భోపాల్ : మధ్యప్రదేశ్ మాజీ సీఎం, భోపాల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ కు ఛేదు అనుభవం ఎదురైంది. దిగ్విజయ్ సింగ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భోపాల్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సభకు యువతీయువకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సభలో దిగ్విజయ్ మాట్లాడుతూ..మోదీ వేస్తానన్న రూ.15 లక్షలు మీ ఖాతాలో జమ అయ్యాయా..? అని ప్రశ్నిం�
గుజరాత్ : ఉగ్రవాదుల ఆయుధం ఐఈడీ అయితే.. ప్రజాస్వామ్యవాదుల ఆయుధం ఓటరు ఐడీ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అహ్మదాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మోదీ మీడియాతో మాట్లాడారు. ఓటు హక్కు వినియోగించుకుని తన కర్తవ్యాన్ని పూర్తి చేశానన్నారు. కుంభమేళాలో పాల్గొన్నంత ఆనందం కలుగుతోందన్నారు. భారత ఓటర్లు విజ్ఞత గల వారన్న�
గాంధీనగర్ : అహ్మదాబాద్లో ప్రధాని నరేంద్ర మోడీ ఓటు వేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఆయన క్యూలైన్లో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్లో తన తల్లి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం ప్రధాని మోదీ ఓటు వేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం బయట ఆయన ఓటు వినియోగించుకున్నట్లు సిరా చుక్కను చూపించారు. మోదీ వెంట బీజేపీ జాతీయ �
న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధుపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. మూడు రోజులపాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. బీహార్లోని కటిహార్లో గతవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సిద్ధు మాట్లాడుతూ.. ముస్లింలు ఓట్లు చీల్చవద్దని కోరారు. ముస్లిం సోదరులకు ఒక విషయం చెప్పదలిచానని.. అసదుద్దీన్
న్యూఢిల్లీ : సార్వత్రిక సమరాంగణంలో కీలక ఘట్టానికి తెరలేచింది. రాహుల్ గాంధీ, అమిత్షా, ములాయం సింగ్, వరుణ్ గాంధీ, శశిథరూర్, మల్లికార్జున ఖర్గే, అనంత్కుమార్ హెగ్డే, జయప్రద వంటి కీలక నేతలు ఈ దశలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కాగా ప్రధాని మోదీ, ఎల్కే ఆద్వాణీ, బీజేపీ చీఫ్ అమిత్షా ఇవాళ జరగుతున్న ఎన్నికల్
న్యూ ఢిల్లీ : లోక్సభ ఎన్నికల సమరాంగణంలో మూడో విడత పోరు ప్రారంభమైంది. 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116 లోక్సభ నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ తదితర ప్రముఖులు మూడో విడత బరిలో ఉన్నారు. గుజరాత్-26, కేరళ-20 లోని అన్ని లోక్సభ స్థానాలతోపాటు, అస�