తెలుగు వార్తలు » Lok Sabha Election 2019
రామ్ గోపాల్ వర్మ..ఈ పేరుకు ఒక హిస్టరీ ఉంది. దాన్ని అతను ఇప్పుడు మిస్టరీగా మార్చేశారు అది వేరే విషయం. టాలీవుడ్ రూపు రేఖలు మార్చిన దర్శకుడు..ఇప్పుడు వివాదాలతో కాలం నెట్టుకొస్తున్నారు. వర్మని కొంతమంది మ్యూజియంలో ఉంచాల్సిన విలువైన వ్యక్తి అంటారు. మరికొందరు అడవిలోకి నెట్టేసి..బయటకు రాకుండా చుట్టూ బారీకేడ్లు పెట్టాలంటారు. �
రేవంత్ రెడ్డి..తెలంగాణలో ఫైర్ బ్రాండ్ నేత. తాను ఒకసారి అనుకుంటే ఎదుటివారు ఎంతటి వ్యక్తైనా మడమతిప్పని నైజం ఈ నాయకుడి సొంతం. అందుకే రాజకీయాల్లో రేవంత్కు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ప్రభుత్వంపై విమర్శలు దాడి చేయాలన్నా, సీఎం కేసీఆర్పై వాగ్దాటి ప్రదర్శించాలన్నా ఆయనకే చెల్లుతుంది. పార్టీ ఏదైనా నిజాయితీతో పనిచెయ్యడం రేవంత్�
భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలో అన్ని దేశాల కంటే అత్యంత ఖరీదైనది. ఈ మధ్య ముగిసిన ఎన్నికల్లో పెట్టిన ఖర్చే దీనికి ఉదాహరణ అంటోంది ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) అనే సంస్థ . ఈ సంస్థ వేసిన ప్రాథమిక అంచనా ప్రకారం.. ఈమధ్య ముగిసిన లోక్సభ ఎన్నికల ఖర్చు రూ 60వేల కోట్లు (8.7బిలియన్ డాలర్లు) 2014 సార్వత్రిక ఎన్నిక
ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్షా ఓట్ల ఆధిక్యత పరంగా దూసుకుపోతున్నారు. మధ్యాహ్నం 1 గంటల వరకూ వెలువడిన ట్రెండ్స్ ఆధారంగా ప్రధాని మోదీ యూపీలోని వారణాసి నుంచి 2 లక్షల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా, అమిత్షా గుజరాత్లోని గాంధీనగర్ నుంచి 3 లక్షల ఓట్ల ఆధిక్యంతో సత్తా చాటుతున్నారు. వారణాసి నుంచి పోటీ పడుతున్న కాంగ్
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల జోష్ బీజేపీ శ్రేణుల్లో చాలా ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. మెజారిటీ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ రావడంతో ఆ పార్టీలో జోష్ తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ ఫలితాలు వెలువడ్డ తెల్లారే యూపీలో అధికార బీజేపీ భాగస్వామ్య పక్షమైన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ రాజ్బర్ను మంత్రి�
దేశవ్యాప్తంగా బీజేపీ హవా మరోసారి కొనసాగుతుందని, మోదీ మళ్లీ పీఎం అవుతారంటూ అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. అలాగే ఏపీలో నేషనల్ సర్వేలు చాలా వరకు జగన్ వైపే మొగ్గు చూపాయి. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎగ్జిట్ పోల్స్పై స్పందించారు. ప్రజల నాడి పట్టుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలం అయ్యాయని చంద్రబాబ�
ఎన్నికల వేళ ప్రధాని నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ అభ్యర్థిపై విరుచుకుపడ్డారు. కొన్ని రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్కు మోదీ షాక్ ఇచ్చారు. గాడ్సేపై ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. గాడ్సే గొప్ప దేశభక్తుడు అం�
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీహార్లోని పాటలీపుత్ర లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రమేష్కుమార్ శర్మ ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన తన అఫిడవిట్లో ఆస్తుల విలువను రూ. 1107 కోట్లుగా పేర్కొన్నారు. శర్మ రీసైక్లింగ్ అనుబంధ వ్యాపారసంస్థను నడుపుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో రమేష్ కుమార్ శర్మకు ప్రజల నుంచి పెద్దఎత్తున మద్
ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దూసుకుపోతున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక కొత్త ఫీట్ చేశారు. తనకు అభివాదం చేస్తున్న జనాన్ని కలిసేందుకు బారికేడ్ దూకి మరి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు షాక్ అయ్
ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. ఏపీ కేబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. కేబినెట్ భేటీ అజెండాలోని అంశాలకు ఈసీ ఆమోదముద్ర వేసింది. ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు చంద్రబాబు. కరువు, ఫొని తుఫాన్, తాగునీటి సమస్యలపై అధికారులతో చర్చించి ని