తెలుగు వార్తలు » lok sabha
parliament budget session 2021: పార్లమెంట్ ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో తొలి దశ ముగిసింది. రాష్ట్రపతికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, బడ్జెట్పై సాధారణ చర్చ..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రమాదకరమైన వ్యక్తిగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. నిన్న ఆయనపై విరుచుకుపడిన ఆమె...
తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ ...
వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై బుధవారం పార్లమెంట్ లో ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై...
The Major Port Authorities Bill: రాజ్యసభలో ‘ది మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్లు-2020’కి ఆమోద ముద్ర పడింది. దేశంలోని ప్రధాన ఓడరేవులకు ఎక్కువ స్వయం ప్రతిపత్తినిచ్చే మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్లుకు ఇప్పటికే లోక్సభలో ఆమోదించగా..
Bharatiya Janata Party: భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ ఎంపీలకు బుధవారం విప్ జారీ చేసింది. బీజేపీ పార్లమెంట్ సభ్యులందరూ ఈ రోజు జరిగే లోక్సభకు హాజరుకావాలని.. ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని పార్టీ అదిష్టానం ఆదేశించింది. ఈ మేరకు బీజేపీ..
Coronavirus Vaccination: దేశంలో 50 ఏళ్లు పైబడిన వారికి కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మార్చిలో ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మొదటి, రెండో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం....
Rucks in Lok Sabha: కొత్త వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై పార్లమెంట్లో చర్చ నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగడం లేదు.. దీంతోపాటు తరచూ..
తెలుగుదేశం నాయకుడు, శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు పితృత్వ సెలవులు కావాలని కోరుతూ...
పార్లమెంట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. షెడ్యూల్ కంటే ఎనిమిది రోజుల ముందే ముగుస్తున్నాయి. గత శనివారం కేంద్ర ప్రభుత్వం లోక్సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలోనూ ప్రతిపక్షాలతో చర్చించింది. ఇటీవల సమావేశాలకు హాజరైన ముగ్గురు ఎంపీలు కరోనా వైరస్ రావడంతో కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది.