తెలుగు వార్తలు » Lok Janshakti Party
లోక్ జనశక్తి పార్టీ స్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ మరణంపై దర్యాప్తు చేయాలని హిందూస్థానీ అవామ్ మోర్చా డిమాండ్ చేస్తోంది.. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఓ లేఖ కూడా రాసింది.. దళిత నేత, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణాన్ని ఇప్పటికీ దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని, అలాంటిది ఆయన కుమారుడు చిరాగ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీ పట్ల సీఎం నితీష్ కుమార్ అసలు స్వరూపం బట్టబయలవుతుందని ఎల్ జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు. 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నితీష్ కుమార్ ఎన్డీయేని సవాల్ చేయడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. నితీష్ కుమార్ ఊసరవెల్లి వంటివారని చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు. ఆయన రంగులు మార్చేవారని విమర్�
బీహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోరాటం చేస్తున్న లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ చేస్తున్న వ్యాఖ్యలు అక్కడి ఓటర్లను గందరగోళంలో పడేస్తున్నాయి.. ప్రధాని నరేంద్రమోదీకి తాను వీరాభిమానిని చెప్పుకుంటున్న చిరాగ్ ఆయన రాముడైతే తాను హనుమంతుడిలాంటివాడినని అంటున్నారు.. డౌటేమైనా ఉంటే గుండెను చీల్చి చూపిస్తాన�
కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. అనారోగ్యంతో ఇటీవల ఆస్పత్రిలో చేరిన ఆయన కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. పాశ్వన్ మృతిని ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ధ్రువీకరించారు. తన తండ్రి మరణం గురించి లోక్ జనశక్తి పార్టీ (LGP) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేస్తూ..
ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో బీహార్ పాలిటిక్స్ రోజురోజుకూ రక్తికడుతున్నాయి. బీజేపీ-జెడీయూ సంయుక్తంగా పోటీ చేస్తూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను..
బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (ఎల్ జే పీ ) ఒంటరిగానే పోటీ చేయవచ్చునని తెలుస్తోంది. బీజేపీ మిత్ర పక్షమైన ఈ పార్టీ..సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యాన గల జేడీ-యూ పై అభ్యర్థులను..
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని బీహార్లోని రాజకీయ పార్టీల డిమాండ్ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. సకాలంలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.