తెలుగు వార్తలు » Lodge
విశాఖ నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక భారంతో ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. అప్పుల బాధలు తాళలేక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఓ లాడ్జిలో నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
సమాజంలో బూచోళ్లున్నారు జాగ్రత్త. మహిళలను మాయమాటలతో ట్రాప్ చేస్తారు. అదును చూసి చిరుతలాగా పంజా విసురుతారు. ఎన్ని చట్టాలు వస్తోన్న మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ట్రైన్లో ఓ యువతితో పరిచయం పెంచుకున్న వ్యక్తి , బండి దిగగానే తనలోని పశుతత్వాన్
హైదరాబాద్లో మరో దారుణం చోటుచేసుకుంది. దిల్సుఖ్నగర్లో గల పట్టపగలే ఓ లాడ్జిలో యువతిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. స్ధానికంగా ఉన్న ఓ లాడ్జిలో మనస్విని అనే యువతిని గొంతుకోసి, ఆపై తానుకూడా ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు వెంకటేశ్ అనే యువకుడు. ప్రస్తుతం హస్పిటల్లో యువతి చావుబతుకుల మధ్య మనస్విని కొట్టుమి�