తెలుగు వార్తలు » Locusts
ఒకపక్క దేశం మొత్తం కరోనాతో పోరాడుతుంటే నార్త్ ఇండియా రాష్ట్రాలను మిడతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత 27ఏళ్లలో ఎప్పుడూలేని పరిస్థితిని భారత్ ఎదుర్కొంటోంది...
ఓ వైపు కరోనాతో ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తుంటే.. మరోవైపు పలు దేశాల్లో మిడతలు దాడి చేస్తూ పంట పొలాలను నాశనం చేస్తున్నాయి.
పాకిస్థాన్ నుంచి భారతదేశంలోకి వేగంగా దండ యాత్ర చేస్తున్నాయి మాయదారి మిడతలు. రాజస్థాన్లో మిడతల దాడితో రైతుల లబొదిబోమంటున్నారు. దాదాపు 20 జిల్లాల్లో ఈ నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90 వేల హెక్టార్లలో పంట నష్టపోయినట్లు భావిస్తున్నారు. ఈ సంఖ్య మరింత ఎక్కువగానే �
ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు అతలాకుతలమయ్యాయి. మరోవైపు మిడతల రూపంలో ప్రమాదం ముంచుకొస్తోంది. పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి కోట్ల