తెలుగు వార్తలు » Locust attack
లక్షలాది మిడతలు ఢిల్లీ, హర్యానా రాష్టాలను చేరాయి. శనివారం ఉదయం వీటి కారణంగా ఆకాశమంతా మబ్బు పట్టినట్టు దాదాపు చీకటి ఆవరించింది. భవనాలు, ఇళ్ళు, చెట్లు ఎక్కడపడితే అక్కడ వీటి సమూహాలు స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. ఢిల్లీ విమానాశ్రయ సమీపంలో..
మిడతల దండుతో ముప్పు ముంచుకురానుందని, బీ కేర్ ఫుల్ అని హెచ్ఛరిస్తోంది హర్యానా ప్రభుత్వం ! గుర్ గావ్, మహేంద్ర గడ్ వంటి జిల్లాల్లో అప్పుడే ఈ బెడద ప్రారంభమైందని, దీని నివారణకు ప్రజలు తమ ఇళ్ల కిటికీలను..
నెల క్రితం దాకా దాడి చేసిన మిడతల నుంచి ఉత్తరాది రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా, తాజాగా కొత్త మిడతల దండు మళ్లీ భారత్లోకి ప్రవేశించిందని రాజస్థాన్ వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.
ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్డౌన్ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. మరోవైపు దేశంపై మిడతల దండయాత్ర కొనసాగుతోంది.
అసలే కరోనాతో దేశం అల్లకల్లమవుతోంది. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారుల్లో టెన్షన్ ఎక్కువవుతోంది.