తెలుగు వార్తలు » Lockdown Time
లాక్డౌన్లోనూ బిర్యానీని వదల్లేదట భోజన ప్రియులు. దేశవ్యాప్తంగా ఆన్లైన్లో అధిక శాతం ఆర్డర్ ఇచ్చిన వాటిలో బిర్యానీ అగ్ర స్థానంలో ఉందని స్విగ్గీ తన నివేదికలో పేర్కొంది. కరోనా విజృంభిస్తున్న వేళ భోజన..
లాక్డౌన్ సమయంలోనూ తిరుమల తిరుపతి శ్రీవారి ఆదాయం ఏమాత్రం తగ్గలేదు. ఆన్లైన్ ద్వారా శ్రీవారికి తమ కానుకలను పంపిస్తున్నారు భక్తులు. గతేడాది ఏప్రిల్లో ఆన్లైన్ ద్వారా రూ.90 లక్షల ఆదాయం..
కరోనా వైరస్ కారణంగా క్రికెట్ మ్యాచ్లన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అందులోనూ భారత్లో జరిగే మెగా క్రికెట్ టోర్నీ ఐపీఎల్ కూడా ప్రస్తుతానికి రద్దయ్యింది. దీంతో క్రికెటర్లందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంకేముంది.. వారిలోని అద్భుతమైన కళలని..
ఫ్లైట్ ఎక్కేవారికి బాడీ టెంపరేచర్, ఆక్సిజన్ లెవల్స్ అన్నీ చెక్ చేసి.. కరోనా లక్షణాలు లేవని తెలిస్తేనే వారికి స్టాంప్ వేసి.. క్వారంటైన్కి పంపిస్తున్నారట. అలాగే అందుకు కావాల్సిన స్నాక్స్..
రోజూరోజుకీ ఏపీలో కరోనా వైరస్ల సంఖ్య పెరిగిపోతుంది. మరో వైపు ప్రధాని నరేంద్ర మోదీ విధించిన లాక్డౌన్ దగ్గరికి వస్తుంది. దీంతో లాక్డౌన్ సడలింపులతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి అంశంలో సరైన విధానాన్ని అవలంభించాలని..
పోస్కో, నిర్భయ లాంటి చట్టాలు తీసుకొస్తున్నా.. కీచకులకు ఎలాంటి భయం లేకుండా పోతుంది. పోలీసులన్నా, ఈ చట్టాలన్నా బేఖాతరు చేస్తున్నారు. తాజాగా 20 ఏళ్ల ఓ విద్యార్థి విషయానికొస్తే.. ఫేస్ బుక్ ద్వారా ఓ అమ్మాయితో స్నేహం పెంచుకున్నాడు. ఇక సీన్ షరా మామూలే. రోజూ చాటింగ్ చేస్తూండటంతో స్నేహం ముందిరింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని ఆ�
హైదరాబాద్లోని ఎల్బీనగర్లో ఓ రోజు వారీ కూలీ మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బండ్లగూడ నివాసి అయిన ఈ కూలీ కూరగాయల వ్యాపారం చేస్తుండేవాడు. వరసకి కూతురైన 11 ఏళ్ల అమ్మాయిని మాటలతో..
ఇక రామ్ చరణ్ ఇంట్లోనే ఉంటూ తన భార్య ఉపాసనకు కాఫీ చేయడంతో పాటు వంట కూడా వండి పెట్టాడు. ముందు రాజమౌళి విసిన 'బీ ద రియల్ మేన్ ఛాలెంజ్'ను స్వీకరించి ఇంట్లో పనులు చేసిన సంగతి..
ప్రస్తుతం లాక్డౌన్ సందర్భంగా అందరూ ఇళ్లల్లోనే ఉంటున్నారు. దీంతో ఖచ్చితంగా బరువు పెరిగే ఛాన్స్ లేకపోలేదు. ఇప్పటికే చాలా మంది బరువు తగ్గటానికి పలు రకాల ప్రయోగాలు చేస్తున్నారు. అయితే సులువుగా నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా..
ఈ సమయంలోనే సెలబ్రిటీలు తమ ఇళ్లల్లో పనులు చేస్తూ.. ఇతరులకు ఛాలెంజ్లు విసురుతున్నారు. ఇలా వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్శ ఓ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంలోనే ఆర్జీవీ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్కే..